రాజంపేట గ్రామ ప్రజల భూములను భూ కబ్జాలు చేస్తూన్నా వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలి
మనన్యూస్,కామారెడ్డి: రాజంపేట మండల కేంద్రంలో జూకంటి మోహన్ రెడ్డి పలువురి భూములను కబ్జా చేసినట్టు గ్రామానికి చెందిన రైతులు తెలిపారు.జూకంటి మోహన్ రెడ్డి గత రెండు రోజుల క్రితం నాకు కేవలం రెండు ఎకరాలు మాత్రమే ఉందని మీడియా సమావేశంలో తెలిపారు.అతను…