Author: MANANEWS1

నారాయణ పాఠశాలలో గణతంత్ర వేడుకలు

మనన్యూస్,తిరుపతి: శ్రీకాళహస్తి స్థానిక నారాయణ పాఠశాలలో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ జెండా పండుగని పురస్కరించుకొని విద్యార్థులు వివిధ రకాల స్వతంత్ర సమరయోధుల వేషధారణలు ప్రదర్శించడం జరిగింది అవేకాక విద్యార్థులు భారత రాజ్యాంగం గురించి…

76వ గణతంత్ర దినోత్సవ సందర్భగా AISF ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మనన్యూస్,తిరుపతి:అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ శ్రీకాళహస్తి సమితి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు విద్యార్థులతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి.ముని చందు…

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ ఉచిత వైద్య శిబిరం

మనన్యూస్,నెల్లూరు:ఎన్టీఆర్ నగర్,మూడు జండాల సెంటర్ వద్ద ఆదివారం ఉదయం చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ 15 వార్షికోత్సవం సందర్భంగా భారీ ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించినారు.ఈ సంస్థ అధ్యక్షుడు దాసరి వెంకటరమణ మాట్లాడుతూ జనవరి 26 ఈ సంస్థ 15వ…

గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నా నాయకులు

మనన్యూస్,తిరుపతి: 76వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతి అబూబకర్ షాది మహల్ నందు రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో తిరుపతి ఎమ్మెల్యే గారైన ఆరని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఘనంగా జరుపుకున్నారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి…

22 వార్డు సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మనన్యూస్,తిరుపతి:ఎం ఆర్ పల్లి పరిధిలోని 22వ వార్డు సచివాలయంలో టిడిపి నగర అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.ఈ జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయ్యాం గారు బాలసుబ్రమణ్యం వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్…

రాజ్యాంగ విలువ‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ పాటించాలిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మనన్యూస్,తిరుప‌తి:గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఎన్జీఓ కాల‌నీలోని అమ‌ర్ జ‌వాన్ పార్క్ లో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.మాజీ సైనిక ఉద్యోగులు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్యఅథిగా పాల్గొని అమ‌ర జవానుల స్థూపం వద్ద పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులు…

సామాజిక సేవా కార్యక్రమాలకు గాను జ్ఞాన శేఖర్ రెడ్డికి ఉత్తమ సేవా పథకం

మనన్యూస్,తిరుపతి:ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహర్షి అభ్యుదయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు,ఉచిత వైద్య శిబిరాలు,రక్తదాన శిబిరాలు వంటి ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో అధికారుల మన్ననలను పొందుతూ గుర్తింపు తెచ్చుకున్న మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షులు…

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రకాష్

మనన్యూస్,చైతన్యపురి:చైతన్యపురి డివిజన్ లో 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు శివ ప్రకాష్ పాల్గొని మాట్లాడారు.రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్…

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏఐ రోబోటిక్స్ అండ్ స్పేస్ ఎక్స్పో ప్రదర్శన ముఖ్యఅతిథి జిహెచ్ఎంసి కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

న్యూస్,ఎల్బీనగర్:ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ,వనస్థలిపురం,విజ్ఞాన ప్రదర్శన హుడా సాయి నగర్ కమ్యూనిటీ.హాల్ లోఘనంగా నిర్వహించారు.చైర్మన్ డాక్టర్ ఆకాష్ ,డైరెక్టర్,సాంబశివ రావు.ప్రిన్సిపాల్,జయశ్రీ,పాల్గొన్నారు.చైర్మన్ మాట్లాడుతూ,మా విద్యార్థినీ విద్యార్థులు ఇంత చక్కటి ఏఐ రోబో టిక్స్ లో పాల్గొని వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని చాలా…

శాఖా గ్రంధాలయంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయం కార్యాలయం దగ్గర 76వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగినది.ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి,మహాత్మ గాంధీ చిత్రపటాలకు పూలమాలలు…