న్యూఢిల్లీ రిపబ్లిక్ డే క్యాంపులో తిరుపతి ఎన్ సి సి క్యాడేట్లకు పతకాలు
మనన్యూస్,తిరుపతి:న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే క్యాంపులో తిరుపతి కి చెందిన ఎన్సిసి క్యాడెట్లు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి విజేతలుగా నిలిచారు.విజేతలుగా నిలచిన క్యాడెట్లను ఎన్సిసి ఉన్నతాధికారులు ఘనంగా అభినందించారు.న్యూఢిల్లీలో ఇటీవల రిపబ్లిక్ డే క్యాంపు సందర్భంగా ఈక్విస్ట్రియన్ ఛాంపియన్షిప్…