Author: MANANEWS1

న్యూఢిల్లీ రిపబ్లిక్ డే క్యాంపులో తిరుపతి ఎన్ సి సి క్యాడేట్లకు పతకాలు

మనన్యూస్,తిరుపతి:న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన రిపబ్లిక్ డే క్యాంపులో తిరుపతి కి చెందిన ఎన్సిసి క్యాడెట్లు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించి విజేతలుగా నిలిచారు.విజేతలుగా నిలచిన క్యాడెట్లను ఎన్సిసి ఉన్నతాధికారులు ఘనంగా అభినందించారు.న్యూఢిల్లీలో ఇటీవల రిపబ్లిక్ డే క్యాంపు సందర్భంగా ఈక్విస్ట్రియన్ ఛాంపియన్షిప్…

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తిరుపతిలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఆర్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రమణ యాదవ్,శరత్ బృందం ఆధ్వర్యంలో అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద 200 మంది నిరుపేదలకు,అనాధలకు దుప్పట్లు…

శ్రీకాళహస్తి పండ్ల వ్యాపారస్తుల ఆధ్వర్యంలో… నారా లోకేష్ జన్మదిన వేడు కలు

మనన్యూస్,తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిలోని పెద్ద మసీదు వీధి నందు ఫ్రూట్ షాప్ వద్ద ముస్లిం యువత ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాపట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్రాష్ర్ట మైనార్టీ కార్య నిర్వహకా కార్యదర్శి…

ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య

మనన్యూస్,కామారెడ్డి:కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య యువకుడు 32 సంవత్సరాల వయసు గల సుంకరి ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు.ఈమెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.తుజాల్పూర్…

జయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు

మనన్యూస్.తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిజయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI 5 వ జిల్లా మహాసభలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో జరుగుతాయి అని SFI జిల్లా కార్యదర్శి భగత్ రవి SFI…

26న చిత్తూరులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్

మనన్యూస్,చిత్తూరు:జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 26న రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ఏ ఉష తెలిపారు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు వేలూరు రోడ్ లో ఉన్న…

ఫీజులు వసూలు చేయడంలో ఫుల్లు జిహెచ్ఎంసి కి టాక్స్ చిల్లుఫైర్ సేఫ్టీ నిల్లు విద్యార్థులపై ఫైర్ ఫుల్లు

మనన్యూస్,లింగోజిగూడ:లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా 7 వేల రూపాయల ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయకుండా బయట ఉంచిన పాఠశాల పై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ డివిజన్…

పంట చేతికి రాలేదని యువరైతు ఆత్మహత్య

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన బి శేఖర్ రెడ్డి (32) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చోటుచేసుకుంది.స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మానవపాడు గ్రామానికి చెందిన బొంకూరు…

గట్టు తహసీల్దార్ సస్పెండ్చిటికేస్తే.సస్పెండ్ ఎత్తివేత.కావల్సిన చోట పోస్టింగ్ లు

మనన్యూస్,గద్వాల జిల్లా:ఇదీ తెలంగాణలో నడుస్తున్న తతంగం తెలంగాణలో పని చేసే ప్రజాప్రతినిధులు,ఉత్తమ అదికారుల పనితీరుకు నిదర్శనం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గట్టు తహసీల్దార్ సరితా రాణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బిఎం…

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని,ఇదొక నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆదివారం జారీ చేసిన ప్రకటనలో కలెక్టర్ నూతన రేషన్ కార్డులు…