Author: mananews

ఎంపీ తో కలసి లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరెటర్లు!

హయత్ నగర్. మన న్యూస్ : హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి ఆదిత్య నగర్ కాలనీలో బందారపు లింగస్వామి గౌడ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ క్యాంపర్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా భోనగిరి…

చికిత్సపొందుతూ మూడు నెలల పసిపాప మృతివైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన..

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 14: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల: చికిత్స కోసం వెళ్తే మూడు నెలల పసిపాప మృత్యు ఒడిలోకి చేరింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు…

మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యం.. నగరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజీజ్

వెదురుకుప్పం మన న్యూస్: పోలీసు మరియు మీడియా ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంఎస్ఆర్ పురం న్యూస్… మానసిక ఒత్తిడిని జయించడానికి యోగాతోనే సాధ్యమవుతుందని నగిరి డిఎస్పి సయ్యద్ మహమ్మద్ అజిత్ అన్నారు శనివారం కార్వేటి నగర్ మండలం కృష్ణాపురం జలాశయం వద్ద ఉదయం…

ధర్మ పాలకుడు మన చంద్రబాబు-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్.అభివృద్ధి మరియు సంక్షేమం అనే రెండు అంశాల మధ్య ఎక్కడా ప్రాధాన్యతా క్రమంలో హెచ్చుతగ్గులు రాకుండా చూసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకెళుతున్న ధర్మ పాలకుడు చంద్రబాబు అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక…

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసిన మండల విద్యాశాఖ అధికారి

గద్వాల్ మన న్యూస్ : నియోజకవర్గంలోని కేటి దొడ్డి మండల పరిధిలోని గువ్వల దీన్నే యుపిఎస్ గువ్వలదిన్నె పాఠశాలల్లో శుక్రవారం కేటి దొడ్డి మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా విద్యార్థి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు అనంతరం…

పత్తి పంట విత్తనోత్పత్తి సాగు సమస్యలపై సమీక్ష.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ లోనీ IDOC మీటింగ్ హాల్ లో వ్యవసాయ రైతులతో రైతు సంక్షేమ శాఖ సమీక్ష.. జిల్లా కలెక్టర్ మరియు తెలంగాణ వ్యవసాయ&రైతు సంక్షేమ శాఖ కమిషన్…

నాయి బ్రాహ్మణుల సమస్యలపై మంత్రులకు వినతి…

మన న్యూస్,తిరుపతి,:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆధ్వర్యంలో కార్పొరేషన్ డైరెక్టర్లు పలువురు శుక్రవారం రాష్ట్ర మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి…

ఘనంగా శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం

ఆర్ కె పురం. మన న్యూస్: మహేశ్వరం నియోజకవర్గ రామకృష్ణ పురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీశ్రీశ్రీ శృంగేరి శారదా పీఠం శంకరమఠం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్న రామకృష్ణ పురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిహెచ్ఎంసి డిప్యూటీ…

శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న — కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి.

గడ్డిఅన్నారం. మన న్యూస్ :- శ్రీశ్రీశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంలో 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతున్న తృతీయ శతాబ్దీ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు, స్థానిక కార్పొరేటర్…

జిల్లాలోని వివిధ ప్రవేట్ స్కూల్ బస్సులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆర్టీవో అధికారులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 13 :- జోగులాంబ గద్వాల జిల్లా ఆర్టీవో అధికారుల ఆకస్మిక తనిఖీలు..అలంపూరు శాంతినగర్ గద్వాల ప్రాంతాలలో… స్కూల్ బస్సుల పై ఆర్టీవో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ..ప్రైవేట్ స్కూల్…