Author: mananews

మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన తిప్రాస్ పల్లె గ్రామ యువకులు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:ఈ రోజు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ శ్రీ మహేందర్ రెడ్డి,తెలంగాణ పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఆర్ కే సాగర్ మరియు కుకట్ పల్లి ఏమెల్యే…

టైక్వాండో క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్

మన న్యూస్,తిరుపతి : తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ లోని తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ లో ఆదివారం క్రీడాకారులకు ప్రమోషన్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రమోషన్ బెల్ టెస్ట్ కు పరిశీలకులుగా విచ్చేసిన మాస్టర్ కె.గోపి నాయుడు పర్యవేక్షణలో జరిగింది. మొత్తం…

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సన్మానించిన టిడిపి నేతలు

మన న్యూస్,తిరుపతి, : తిరుపతి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ను రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరాయుడు ఆదివారం శాలువతో ఘనంగా సత్కరించారు.…

పాలసముద్రంలో బీజేపీ మండల కార్యక్రమం – ప్రధాని మోదీ అభివృద్ధి పథం వివరించిన నాయకులు

పాలసముద్రం, మన న్యూస్, జూన్ 15:పాలసముద్రం మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల కార్యశాల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు వేంకటేశులు రాపూరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం,…

ఖతర్ దోహాలో రక్తదానం చేసిన వనదుర్గాపురం పంచాయతీ ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్!

పాలసముద్రం, మండలం న్యూస్ :ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఖతర్,దోహాలో శనివారం రక్తదానం చేసిన పాలసముద్రం మండలం,వనదుర్గాపురం పంచాయతీ కి చెందిన ఎన్ఆర్ఐ పురుషోత్తం యాదవ్ రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి…

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని సన్మానించిన బి కే ఎన్ మునివర్ధనాయుడు

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడుని బికేఎన్ మునివర్ధనాయుడు శాలవతో సన్మానించి సత్కరించారు.. శనివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడుని ఎస్ఆర్ పురం మండలం టిడిపి సీనియర్ నాయకుడు…

యోగాతోనే మనశ్శాంతి పూర్తి ఆరోగ్యం సాధ్యం తాసిల్దార్ అరుణకుమారి!

పాలసముద్రం మండలం న్యూస్ : ప్రభుత్వం రాష్ట్రాన్ని యోగాంధ్ర ప్రదేశ్ గా మార్చడంలో భాగంగా ప్రతి ఒక్కరూ యోగాను ప్రతిరోజు చేస్తే పూర్తి ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు మనశ్శాంతి చదువులపై పూర్తి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుందని తాసిల్దార్ అరుణకుమారి ఆశాభవాన్ని…

కర్ణాటక రోడ్డుప్రమాదంలో మృతి చెందిన కేశవుల రెడ్డికి కూటమి నేతల నివాళులు

వెదురుకుప్పం, మన న్యూస్ : వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు పంచాయతీకి చెందిన కేశవుల రెడ్డి ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త విన్న స్థానికులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. వారి మృతదేహం స్వగ్రామానికి…

లోకేష్ పై ఫేక్ ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

మన న్యూస్ సాలూరు జూన్ 14 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి సంధ్యారాణి…

జీవో నెంబర్ 3 ని రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 14: పార్వతిపురం మన్యం జిల్లా జిల్లాపాచిపెంట మండలంలో ఏజెన్సీ లో నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని. జీవో నెంబ ర్ 3 పైన. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గిరిజనులకు…