Author: mananews

పాలిచెర్ల, పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమము.

గూడూరు, మన న్యూస్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమము ను పాలిచెర్ల మరియు పాలిచెర్ల రాజుపాలెం గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు , గూడూరు బి. గోపి నాయక్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా,…

శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ పరామర్శించిన అంజూరు తారక శ్రీనివాసులు

గూడూరు, మన న్యూస్:- శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు.మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు…

చిల్లకూరులో రౌడీ షీటర్ దారుణ హత్య

గూడూరు, మన న్యూస్:- చిల్లకూరు పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో వడ్డీ కండ్రిగ ప్రాంతంలో అచ్చి ప్రవీణ్(27)అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురైనాడు. హత్య చేసి చిల్లకూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన నిందితుడు బండారు మణి. పాత…

ప్రైవేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యం – ప్రైవేటు పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజుల వసూలు

పాఠశాలలో యూనిఫామ్. పుస్తకాల విక్రయం , విద్యా హక్కు చట్టానికి తూట్లు, -ఉదాసీన వైఖరి లో విద్యాశాఖాధికారులు – ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రేమ్ కుమార్ మణుగూరు, మన న్యూస్:- మణుగూరు మండల పరిధిలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా…

భరోసా కేంద్రం సేవలు అభినందనీయం – జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు

మన న్యూస్, గద్వాల జిల్లా, జూన్ 25: లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, సైకలాజికల్ సహాయం వంటి సేవలను ఒకే గొడుగు క్రింద అందిస్తూ భరోసా కేంద్రం చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని జిల్లా ఎస్పీ…

శ్రీచైతన్య పాఠశాల యాజమాన్యం ప్రైవేట్ స్థాలాలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని విద్యార్థుల పాఠ్యపుస్తకాలు,బుక్స్, టైయి, బెల్టులు , అధిక ధరలకు అమ్మకాలు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 24:- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు 10 వేల నుంచి 12 వేల దాకా ఎక్కువ ధరకు అమ్ముతూ పట్టుబడిన శ్రీ చైతన్య పాఠశాల…

యువత పోరు చేసే అర్హత వైసిపి పార్టీకి లేదు:-కొట్టే హేమంత్ రాయల్

మన న్యూస్, తిరుపతి : 2018లో 6 లక్షల మందికి ‘నిరుద్యోగ భృతి’ ఇస్తే వైసిపి ప్రభుత్వం లోకి రాగానే ఒక్క కలం పోటుతో రద్దు చేసిన జగన్, ఈ రోజు నిరుద్యోగ భృతి ఇంకా ఇవ్వలేదని వైసీపీ ధర్నా అట…

మంత్రి లోకేష్ బాబును కలిసిన గూడూరు ఎమ్మెల్యే

మన న్యూస్ గూడూరు:- ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబును అమరావతిలో గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా వారు కొన్ని విషయాలపై చర్చించారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని…

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

Gudur, Mana News :- అఖండ భారత కోసం ప్రాణాలర్పించిన మన భారత మాత ముద్దుబిడ్డ జన సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 72వ వర్ధంతిని గూడూరు అర్బన్ మండల బిజెపి అధ్యక్షులు కే దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా…