గ్రీవెన్స్ సెల్ లో తమ ఆవేదాన్ని వ్యక్తం చేసిన రైతు – కాకి తల గోపాల రెడ్డి
మన న్యూస్ సాలూరు జూన్16:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. సాలూరు మున్సిపల్ ఆఫీసు లో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ లో కాగితాల గోపాలరెడ్డి కలెక్టర్ కి తన గోడు విన్నవించుకున్నారు. తన తండ్రి పేరు నరసింహులు తల్లి జగ్గయ్యమ. ఇద్దరు…