

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 26:- జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండలం, మేడికొండ గ్రామానికి చెందిన, ఈ శిరీష,తండ్రి జలపతి వెంకటేష్ గౌడ్, శోభన్ అండర్ 18 ఇయర్స్, ఒకటవ, బాల బాలికల, జాతీయ కబడ్డీ ఛాంపియన్ షిప్, ఉత్తరకాండ ,రాష్ట్రం, హరిద్వారాలో, ఈ నెల,28-జూలై 1, న జరిగే టోర్నమెంట్ కు, బాలికల విభాగంలో, ఈ శిరీష గౌడ్ స్థానం సంపాదించింది. ఈనెల హైదరాబాదులో,జరిగిన, జూన్,11 నుండి 24 వరకు నిర్వహించినా కబడ్డీ అకాడమీలో, చక్కని ప్రతిభ కనబరిచి, జాతీయ కబడ్డీ స్థానంలో సంపాదించింది. శిరీషను, ప్రోత్సహించిన, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్, అధ్యక్ష ,కార్యదర్శులు , తల్లిదండ్రుల,ప్రోత్సాహం వలన, ఈ స్థానం సంపాదించానని, శిరీష , తెలిపింది. శిరీష ను, బంధువులు, గ్రామస్తులు, ఫోన్లో అభినందించారు.