పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

గంగాధర్ నెల్లూరు ఎస్ఆర్ పురం మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్…గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సుడిగాలి పర్యటన చేశారు ఆదివారం సాయంత్రం
చిత్తూరు తర్చూరు జాతీయ రహదారి , పరిధిలోగంగాధర్ నెల్లూరు మండలం బాలగంగనపల్లి, పద్మాపురం , ఎస్ఆర్ పురం రెవిన్యూలో పాతపాలెం దాసరిగుంట, సింధూ రాజపురం భూములను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం రెవెన్యూలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని బాగున్నాయి..
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో శుభ పరిణామం.. అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు ఎస్ఆర్ పురం పరిధిలో రెండు పరిశ్రమలు బయోటెక్ పరిశ్రమ పాలీహౌస్ పరిశ్రమ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాం
ఈ రెండు పరిశ్రమలకు ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా ఉన్నాయి ..
త్వరలో పరిశ్రమలకు సంబంధించిన టీం స్థలాన్ని పరిశీలిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు..గొల్లపల్లి సుబ్రహ్మణ్యం నాయుడు అనే రైతు మాట్లాడుతూ
మా గ్రామంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి మా చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు అభివృద్ధి చెందుతారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రభుత్వ సలహాదారుడు చంద్ర, సర్వేర్ సునీత సాఫ్ట్వేర్ బాలు నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ మాజీ సర్పంచ్ కుప్పయ్య, ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ బాలాజీ నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు సతీష్, గుర్రప్ప నాయుడు భాస్కర్ నాయుడు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..