

వెదురుకుప్పం, మన న్యూస్ :– కర్ణాటక రాష్ట్రం లో హుస్కోట వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వెదురుకుప్పం మండలం ఆళ్ళుమడుగు గ్రామనికి చెందిన కే.కేశువులు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఓదార్చిన ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ వి ఎం థామస్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు హార్దిక సహాయం మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చులు త్వరలో మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెదురుకుప్పం నాయకులు లోకనాథ్ రెడ్డి మోహన్ మురళి,సుధాకర్ రెడ్డి సుధాకర్ దామోదర్ రెడ్డి భాస్కర్ నాయుడు, భాస్కర్ రెడ్డి మహేష్ చిన్నంరెడ్డి విజయసింహారెడ్డి నాగరాజు రెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు