

వింజమూరు, మన న్యూస్ : ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఏడాది పాలన విజయోత్సవాలను రద్దు చేసుకొని, విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించిన కూటమి నాయకత్వం..!ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్, పోలీస్ హౌసింగ్ సొసైటీ మాజీ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి, పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ కదిరి రంగారావు, వంటేరు జయచంద్ర రెడ్డి, కన్వీనర్లు సిహెచ్ బయన్న, మధు మోహన్ రెడ్డి, చండ్రా మధుసూదన్ రావు, సీనియర్ నాయకులు గూడా నర్సారెడ్డి, వనిపెంట సుబ్బారెడ్డి, అన్నపురెడ్డి వెంగళరెడ్డి, వెంగప నాయుడు, దామా మహేష్, బొల్లినేని వెంకట రామారావు, యారవ కృష్ణయ్య, గణపం సుదర్శన్ రెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, పాములపాటి మాల్యాద్రి, ఇతర ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.