ఐరాల మండల ప్రధాన రహదారిపై వంతెన నిర్మాణం కోసం జనసేన పార్టీ జనవాణి కార్యక్రమంలో అర్జీ

మన న్యూస్ ఐరాల జూన్-2

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో తేలికపాటి వర్షాలకు ఎమ్మార్వో ఆఫీస్ పక్కన రోడ్డుపై నిరు ఉధృతంగా ప్రవహించడం, పలువురి ప్రాణాలను బలిగొనడం, రోజుల పాటు ప్రజలకు రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడం, విద్యార్థులు, పని కోసం పట్టణానికి వెళ్లే ప్రజలు, ప్రభుత్వ అధికారులకు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యను ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టించుకోకపోవడం బాధాకరం. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైనా ఈ సమస్యకు పరిష్కారం కలగాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ నరిగన్నగారి మరియు మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి తులసి బాబు జనసేన పార్టీ నిర్వహించే జనవాణి కార్యక్రమంలో సమస్య తీవ్రతను తెలియజేసి పరిష్కారం అందించాలని, ప్రజలకు విద్యార్థులకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఫిర్యాదు చేశారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార బృందం ప్రభుత్వం ద్వారా వంతెన నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటాం అని తిలియజేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రతి సమస్య జనసేన పార్టీ జనవాణి దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు సుపరిపాలన అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల అధ్యక్షులు బండారు మనోహర్, బంగారుపాలెం మండలం అధ్యక్షులు గంగసాని బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి