అలనాటి తీపి జ్ఞాపలను గుర్తు చేసుకున్న 2005 టు 2006 పూర్వపు విద్యార్థులు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 29:- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఉన్న జెడ్పి హెచ్ ఎస్ హై స్కూల్ లో 2005 టు 2006 చదువుకున్న పూర్వపు 10th బ్యాచ్ నేటికీ 20 సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా నేడు గెట్ గెధర్ ఏర్పాటు చేసుకొని వారి వారి తీపి జ్ఞాపలను గుర్తు చేసుకొవడమేక వారి తియ్యనైనా అనుబూతుల ఆనందలకు అద్దులు లేకపోలేదు పూర్వపు విద్యార్థులు ఒకెసారి అందరూ ఒకేదగ్గర కలయిక తో ఒక్కరికి ఒక్కరూ హాయ్ రా, హాయ్ మామ, హాయ్ బావ, అని వారి వారి నోటినుండి వస్తున్న ముత్యల వంటి పలకరింపులతో పాటు వారి కంటిలోనుండి కన్నీటి బిందు రూపంలో వస్తున్న అనందబాష్పలు కార్చుకుంటూ తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ గెట్ గెదర్ కి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి పూర్వపు గురువులైన ఉపాధ్యాయులు : నాగన్ గౌడ్, వేణుగోపాల్, ఈరన్న, బాలాజీ, సుధాకర్, యోగి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వరి టీచర్లను ఆహ్వానించి శాలువ పూలమాలలతో, ఘనంగా సన్మానించరూ ఈ గెట్ గెదర్ విజయంతం కావడానికి ముఖ్య కారకులు, జగదీష్, శ్రీకాంత్ రాజు, టీచర్ సురేష్, మళ్ళీ, హెచ్ సురేష్, రవి, ప్రదీప్, కాజా, నరసింహ, వీరి వల్లే ఈ గెట్ గెధర్ విజయవంతంగా జరిగిందని తోటి విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వనస్థలిపురం, మన న్యూస్: వనస్థలిపురం డివిజన్ లో శ్రీ.వెంకటరమణ కాలనీలలో సిసి రోడ్డు నిర్మాణం భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పూర్తయిన సందర్భంగా సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శ్రీ…

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

తుర్కయంజాల్. మన న్యూస్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ సాగర్ హైవే రాగన్న గూడలో వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా జెడ్ ఎమ్ సేల్స్ టాటా మోటార్స్ జయదీప్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి