జనార్ధనపురం గ్రామ పంచాయతీలో టిడిపి గ్రామ సభ..!గ్రామ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

దుత్తలూరు మన న్యూస్ : దుత్తలూరు మండలం బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీలో టిడిపి గ్రామసభ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. అనంతరం గ్రామసభ నిర్వహించి మండల నాయకులు మరియు గ్రామ నాయకులు సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమిష్టిగా కృషి చేసి గ్రామాల అభివృద్ధి తో పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అర్ధరాత్రి అయినా ఓర్పుతో గ్రామ సభలో పాల్గొన్న గ్రామ నాయకులకు, మండల నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య,మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం, మాజీ మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి మాజీ జెడ్పిటిసి సభ్యులు, పాముల సుబ్బరాయుడు, చీదర్ల మల్లికార్జున, మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు లింగాల నాగిరెడ్డి, కాకర్ల మధుసూదన్ రెడ్డి, శనివరపు సుబ్బారెడ్డి చిన్నపరెడ్డి వేలూరి హనుమంతు నాయుడు మండలం మరియు గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన న్యూస్, నెల్లూరు, మే 8 :- విపిఆర్ ఫౌండేషన్ చే విక్రమ సింహపురి యూనివర్సిటీ అభివృద్ధి పనులకు 15 లక్షల ఆర్ధిక సహాయం.- క్రీడలలో రాణించాలంటే కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, సహనం, తోటి ఆటగాళ్లను కలుపుకుపోయే నాయకత్వం…

    వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

    మన న్యూస్ పాచిపెంట మే 8:= రైతు సాధికారిక సంస్థ ప్రకృతి సేద్య ఉద్యోగులు మరియు వ్యవసాయ శాఖ సమన్వయంతో ముందుకి సాగినప్పుడే ప్రకృతి వ్యవసాయం విజయవంతంగా నడుస్తుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ కాబోయే చైర్మన్ ముఖి సూర్యనారాయణ అన్నారు. గురువారం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ఆత్మ విశ్వాసమే విజయానికి సోపానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

    వ్యవసాయ శాఖ సమన్వయంతో ప్రకృతి సేద్యం

    కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతానికి కృషి చేద్దాం……… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    ఉచిత ఖత్నా కార్యక్రమానికి హాజరై చిన్నారులకు పౌష్టికాహారం అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    కూటమి ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని మండిపడ్డ…….ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    కూటమి ప్రభుత్వ పరిపాలన మరో ఎమర్జెన్సీ సూచిస్తుందని మండిపడ్డ…….ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.

    జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా వెంకటరావు

    జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా వెంకటరావు