రైతు సేవా కేంద్రాలలో రైతులకు గ్రామ సభ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్

మన న్యూస్ తవణంపల్లి ఆగస్టు-20        తవణంపల్లి మండల రైతు సేవ కేంద్రాలలో రైతులకు జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ అద్వర్యం లో  గ్రామసభ నిర్వహించడం జరిగింది. టీ పుత్తూరు మరియు పుణ్య సముద్రం రైతు సేవ కేంద్రాల ద్వారా
గుజ్జు పరిశ్రమకు మామిడి కాయలు తొలిన రైతుల జాబితా పరిశీలన కొరకు గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్ర పటేల్ తహసిల్దార్ సుధాకర్ పాల్గొని ఈ సందర్భంగా రైతుల జాబితాను రైతుల ముందు చదివి వినిపించడం జరిగింది. రైతులు ఈప్పటికైనా ఏవైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దు కోవాలని కాటా, బ్యాంకుపేరు, బ్యాంకు ఖాతా నెంబర్, బాంక్ ఐ.ఎఫ్.ఎస్.సి సంఖ్య ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో సరిచూసుకోవాలి, ఇంకా 2 రోజుల రైతుసేవా కేంద్రాల నందు జాబితా ఉంటుంది అని అందరూ రైతులు సరిచూసుకోవాలి. ఏదైనా తప్పులు ఉంటే సరిచేస్తామని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీ పుత్తూరు సర్పంచ్ రవి రెడ్డి పుణ్యసముద్రం సర్పంచ్, రెవెన్యూ సిబ్బంది మరియు రైతుసేవా కేంద్ర సిబ్బంది,  రైతులు పాల్గొన్నారు.

Related Posts

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///