

ఎల్బీనగర్. మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని ప్రసిద్ధిగాంచిన హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు పుణ్య దంపతులను హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి,వెంకటేష్ గౌడ్, కృష్ణ గౌడ్, నరేష్ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు.