చెంచుగుడి 64వ మహాభారత ఉత్సవాల్లో ఘనంగా ద్రౌపతి కళ్యాణం

వెదురు కుప్పం, న్యూస్; చెంచుగుడి గ్రామంలో ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే మహాభారత ఉత్సవాలు ఈ ఏడాది 64వ సంవత్సరంలో ప్రవేశించాయి. ఈ మహాభారత ఉత్సవాల బాగంగా సోమవారం చెంచుగుడి గ్రామంలో ద్రౌపతి కళ్యాణం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.ఈ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ ప్రముఖులు, కళ్యాణం కార్యక్రమం ఉభయ దాతగా ఎస్. రామలింగారెడ్డి (చెంచుగుడి) , ఆలయ ధర్మకర్త పూల పట్టాభి రామిరెడ్డి , పూల వెంకటరామిరెడ్డి ,ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రామ యవత, మహిళలు, పిల్లలు అందరూ సంప్రదాయ వస్త్రధారణలో కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు.ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ద్రౌపతిగా వే షధారణ చేసిన యువతి, అర్జునుడిగా, పాండవులుగా నటించిన వారు అత్యద్భుతము నాటక ప్రదర్శన చేశారు. చేసిన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. వేదమంత్రాల మధుర స్వరాల మధ్య ద్రౌపతీ దేవిని పాండవులకు కలిపే కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూపించడం చూసి ప్రజలు ఉత్సాహభరితంగా నరసింహారూపంలో చూసినట్టయ్యారు.సోమవారం నిర్వహించిన యజ్ఞ పూజకు ఉభయ దాతలుగా నాదముని రెడ్డి (తిరుమలయ్యపల్లి) కుటుంబ సభ్యులు దానధర్మాలతో ముందుండారు. ఈ వేడుకలకు పలు గ్రామాల ప్రజలు కూడా విచ్చేసి దర్శించుకున్నారు.

ద్రౌపతి కళ్యాణం కథారూపం : మహాభారతంలో ద్రౌపతి కళ్యాణం ఒక ప్రత్యేక ఘట్టం. ద్రుపదుని కుమార్తె అయిన ద్రౌపతికి ‘స్వయం వరం’ నిర్వహించనున్నారు అని రాజులందరినీ ఆహ్వానిస్తాడు. పాంచాల రాజధాని ద్రుపద నగరానికి పాండవులు బ్రాహ్మణ రూపంలో వెళ్ళారు.అక్కడ అర్జునుడు ధనుర్వేద నిపుణుడిగా, స్వయం వరంలో విధించిన కఠినమైన ధనుస్సుని ఎత్తి, లక్ష్యాన్ని పొడిచాడు. ద్రౌపతీ స్వయంగా వచ్చి అర్జునుడికి వరమిచ్చింది. కానీ, పాండవులు అన్నదమ్ములందరూ కలిసి ఉన్నారు కాబట్టి, వారి తల్లి కుంతీ “అందరూ పంచుకోండి” అన్న మాట వల్ల ద్రౌపతీ ఐదు మంది పాండవులకూ భార్యగా మారింది.ఈ ఘట్టానికి ప్రతిరూపంగా చెంచుబడి గ్రామంలో enact చేయడం, దానిలోని ధర్మ, సమాజ ధోరణులు, మహిళా గౌరవం, అర్జునుని ధైర్యవంతమైన లక్ష్యసాధన – ఇవన్నీ గ్రామ ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా సాగాయి.ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై మహాభారత గాథల సందేశాన్ని నూతన తరానికి పంచే విధంగా ఈ ఉత్సవాలను ఘనంగా జరిపారు.

Related Posts

పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్ ,ఇందుకూరుపేట:- గంగపట్నంలో ఘనంగా ప్రారంభమైన పల్లెపండుగ- పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- సీఎం చంద్రబాబు , పవన్‌ కళ్యాణ్ సహకారంతో ప్రజలకు వసతులుపల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాలకు మహార్దశ ఏర్పడిందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి…

అన్ని తరాల వారికి మెచ్చిన హీరో బాలయ్య బాబు….. పోలంరెడ్డి దినేష్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు :నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….నందమూరి బాలకృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ రోజు నెల్లూరులో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పల్లె పండుగ తో గ్రామాలకు మహర్దశ…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అన్ని తరాల వారికి మెచ్చిన హీరో బాలయ్య బాబు….. పోలంరెడ్డి దినేష్ రెడ్డి

అన్ని తరాల వారికి మెచ్చిన హీరో బాలయ్య బాబు….. పోలంరెడ్డి   దినేష్ రెడ్డి

ఉపాధ్యాయులతో పాటు వైఎస్ఆర్సిపి చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం

ఉపాధ్యాయులతో పాటు వైఎస్ఆర్సిపి చేసిన పోరాట ఫలితంగా ఎట్టకేలకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం

సర్వేపల్లి లో ప్రీమియర్ లీగ్ ……సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సర్వేపల్లి లో ప్రీమియర్ లీగ్ ……సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తాళ్లూరి శివ నాయుడు లైఫ్ స్టైల్ ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా తాళ్లూరి శివ

తాళ్లూరి శివ నాయుడు లైఫ్ స్టైల్ ప్రకృతి షెల్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా తాళ్లూరి శివ

రోగులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వరరావు,

రోగులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు కోరాడ ఈశ్వరరావు,