పూతలపట్టు నియోజకవర్గం లో జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి జూన్ 4వ తేదీ తరలిరండి!..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2

పూతలపట్టు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం నందు జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరగబోవు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పూతలపట్టు నియోజవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు..
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం రోజులు కానున్న దృశ్య, కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలకు మేలు చేయకపోవడంపై….
ఓటు వేసిన ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మహానాడు కార్యక్రమాలు పెట్టి తమ నేతల్ను పొగడ్తలతో ముంచెత్తుకునే దిశగా వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ…
ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోయి అభివృద్ధి శూన్యంగా మారి మాట ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మాటలకు పరిమితమయ్యాయి గాని అన్ని విధాల ఒక సంవత్సర కాలంలో ప్రజలు చేదు అనుభవాన్ని అనుభవిస్తున్నారని వైఎస్ఆర్సిపి పూతలపట్ట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ శనివారం బంగారుపాళ్యం మండలంలో జరిగిన ఓ సమావేశంలో నాయకులను మరియు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజలకు చేదు అనుభవాన్ని చూపించిన ప్రభుత్వాన్ని వెంటనే దించాలని, దీనిపై కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
పూతలపట్టు నియోజకవర్గం లో ఉన్న అన్ని పంచాయతీల నుండి వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జూన్ 4వ తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి,
మాజీ జడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్ రాజా,వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి,
పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి,మాజీ జడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్ రాజా,
ఎంపీపీ అమరావతి,వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి,జిల్లా నాయకులు ప్రకాష్ రెడ్డి,క్రిష్ణమూర్తి,
జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి,కోఅఫ్షన్ మెంబర్ అన్ను, మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి అమర్నాథ్,గోవిందస్వామి,శీను, పరదేశి, నియోజకవర్గం రైతు విభాగం మరియు సోషియల్ మీడియా అధ్యక్షులు పాలాక్షిరెడ్డి,రెడ్డప్ప,భారతమ్మ,రాజా,
మండల యువత అధ్యక్షులు గజేంద్ర,మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,మండల బుత్ కమిటీ అధ్యక్షుడు భానుప్రకాష్,
సోషియల్ మిడియా అధ్యక్షుడు శైలేష్ బాబు,మండల వాలంటీర్లు అధ్యక్షుడు సుదర్శన్,ట్రేడ్ యునియన్ అధ్యక్షుడు రియాజ్,
మండల మైనార్టీ అధ్యక్షులు షాకీర్, విజయ్ కుమార్,రఘు,అశోక్, కుట్టి రాయల్,కుమారస్వామి,అశోక్ రెడ్డి,జగదీష్ రెడ్డి,ఖాదర్
కరుణాకర్,జగదీష్, ముబారక్,కార్తిక్,
మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Related Posts

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి