పూతలపట్టు నియోజకవర్గం లో జరిగే వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి జూన్ 4వ తేదీ తరలిరండి!..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-2

పూతలపట్టు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గం నందు జూన్ 4వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జరగబోవు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో పూతలపట్టు నియోజవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు..
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం రోజులు కానున్న దృశ్య, కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలకు మేలు చేయకపోవడంపై….
ఓటు వేసిన ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మహానాడు కార్యక్రమాలు పెట్టి తమ నేతల్ను పొగడ్తలతో ముంచెత్తుకునే దిశగా వారికి వారే గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ…
ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోయి అభివృద్ధి శూన్యంగా మారి మాట ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మాటలకు పరిమితమయ్యాయి గాని అన్ని విధాల ఒక సంవత్సర కాలంలో ప్రజలు చేదు అనుభవాన్ని అనుభవిస్తున్నారని వైఎస్ఆర్సిపి పూతలపట్ట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ శనివారం బంగారుపాళ్యం మండలంలో జరిగిన ఓ సమావేశంలో నాయకులను మరియు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రజలకు చేదు అనుభవాన్ని చూపించిన ప్రభుత్వాన్ని వెంటనే దించాలని, దీనిపై కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
పూతలపట్టు నియోజకవర్గం లో ఉన్న అన్ని పంచాయతీల నుండి వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జూన్ 4వ తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి,
మాజీ జడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్ రాజా,వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి,
పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి,మాజీ జడ్పీ చైర్మన్ ఎం.బి. కుమార్ రాజా,
ఎంపీపీ అమరావతి,వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి,జిల్లా నాయకులు ప్రకాష్ రెడ్డి,క్రిష్ణమూర్తి,
జిల్లా సేవాదళ్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి,కోఅఫ్షన్ మెంబర్ అన్ను, మండల సర్పంచుల సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బిసి సెల్ కార్యదర్శి అమర్నాథ్,గోవిందస్వామి,శీను, పరదేశి, నియోజకవర్గం రైతు విభాగం మరియు సోషియల్ మీడియా అధ్యక్షులు పాలాక్షిరెడ్డి,రెడ్డప్ప,భారతమ్మ,రాజా,
మండల యువత అధ్యక్షులు గజేంద్ర,మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి,మండల బుత్ కమిటీ అధ్యక్షుడు భానుప్రకాష్,
సోషియల్ మిడియా అధ్యక్షుడు శైలేష్ బాబు,మండల వాలంటీర్లు అధ్యక్షుడు సుదర్శన్,ట్రేడ్ యునియన్ అధ్యక్షుడు రియాజ్,
మండల మైనార్టీ అధ్యక్షులు షాకీర్, విజయ్ కుమార్,రఘు,అశోక్, కుట్టి రాయల్,కుమారస్వామి,అశోక్ రెడ్డి,జగదీష్ రెడ్డి,ఖాదర్
కరుణాకర్,జగదీష్, ముబారక్,కార్తిక్,
మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 5 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.