మూగజీవుల దాహర్తికి ప్రాముఖ్యత ఎస్సై దయాహృదయం,,ఎస్సై కాసుల శ్రీనివాసరావు పై ప్రశంసల వర్షం కురిపిచిన నేటిజన్లు..!

మర్రిపాడు మన న్యూస్: అసలే వేసవి కాలం… ఎండల తీవ్రత అధికమై ఉక్కపోతతో కూడిన అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వి అల్లాడుతుంటే…అంతంత మాత్రం కురిసిన వర్షాలతో ఎక్కడ చూసినా ఎండుకుపోయిన వాగులు.. వంకలు.. చెరువులతో నోరులేని మూగజీవుల కష్టాలు అన్నీ ఇన్ని అని సెప్పుకోలేని దీన దుస్థితి నెలకొన్న నేపథ్యంలో జనావాసంలోకి వచ్చి వాటి యొక్క దాహర్తిని తీర్చుకోవడానికి వానరాలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు అని సెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితితులలో ఒక సన్నివేశం చూపారులను కట్టివేసింది. వివరాలలోకి వెళితే మర్రిపాడు మండల కేంద్రంలోని రక్షకభట నిలయం పరిసర ప్రాంతం లో కొన్ని వానరాలు వేసవి తాపానికి నీటికోసం అలమాలడుతున్న పరిస్థితిని స్థానిక ఎస్సై కాసుల శ్రీనివాసరావు గమనించి మూగజీవాలపై తనకున్న దయహృదయాన్ని వ్యక్త పరిచేందుకు గానూ వానరాలాకు వాటర్ బాటిల్ ల సాయంతో వాటి దాహర్తిని తీర్చారు. ఈ సంఘటన అక్కడి చూపరులను కట్టివేసే సన్నివేశం చుసిన పలువురు నేటిజన్లు ఎస్సై కాసుల శ్రీనివాసరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.

  • Related Posts

    అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

    మన న్యూస్, వెదురుకప్పం : అమరావతిలో నిర్వహించనున్న అమరావతి రాజధాని పునఃప్రారంభ సభకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వెదరుకుప్పం నుంచి ముఖ్య నాయకుల బృందం ఈ రోజు అమరావతికి బయలుదేరింది.ఈ బృందంలో…

    175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

    మన న్యూస్ ,ఆత్మకూరు, మే 1 :- ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

    అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

    175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

    175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

    ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

    ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

    సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

    సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..