వరికుంటపాడు ఉపాధి హామీలో అవకతవకలు….! కూలీల దగ్గర నుంచి నిలువెత్తు దోపిడీ చేస్తున్న…!ఉపాధి హామీ సిబ్బంది….?

వరికుంటపాడు, మన న్యూస్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు కడుపు నింపటానికి ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం , ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం లోని వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో భారీ అవినీతి జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడానికి ఏ అధికారి ముందుకు రావటం లేదు…?ముడుపులు ఎంత భారీ మొత్తంలో అందుతున్నాయి అని ప్రజలు చర్చించుకుంటున్నారు..? ఫీల్డ్ అసిస్టెంట్లు, టి ఏ లు ,ఈ సీలు ,సి ఓ లు, ఏపీఓ లు ప్రతి ఒక్కరూ సామాన్యుడి నుండి దోచుకుంటూ దాచుకుంటున్నారు. వారానికి 100 రూపాయలు ఇస్తేనే మస్టర్లు వేస్తున్నారని స్వయంగా కూలీల చెబుతున్న పట్టించుకోని, ఉన్నతాధికారులు. వారి వాటా పోగొట్టుకోలేక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతివారం 100 రూపాయలు ఇవ్వకపోతే మాకు మస్టర్లు వేయడం లేదని, పనికి వెళ్లినా కూడా, తగిన కూలీలు రావటం లేదని, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉండి పని చేసిన వాళ్లకి మస్టర్లు వేయకుండా,ఏకంగా ఇక్కడలేని మనుషుల మస్టర్లు వేసినా,ఆఖరికి ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నా వారికి మస్టర్లు వేసి,జెసిబి లు ఉపయోగించి పనులు చేయినచ్చి ఉపాధి కూలీలను నిర్వహించినట్లు లెక్కలు చూపుతున్న అధికారులకు ఏమి పట్టడం లేదు…?వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో సిబ్బంది చేతివాటం లక్షల్లో ఉందనేది జగమెరిగిన సత్యం.కూలీలు ఏదైనా నోరు తెరిసి నిజం చెప్తే వాళ్లను ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉపాధి కూలీలు కోరుతున్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్