ట్రాన్స్ జెండర్ల సమస్యలు- హక్కులు అనే అంశంపై అవగాహన సదస్సు

మన న్యూస్:ఎల్ బి నాగర్.జెండర్ మనసుకు సంబంధించినది జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి ఆడ,మగ అనేవి భౌతిక పరమైన అంశాలు కావని,జెండర్ అనేది మనసుకు సంబంధించినదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్ రెడ్డి అన్నారు.ట్రాన్స్ జెండర్ల సమస్యలు- హక్కులు అనే…

యువత మాదకద్రవ్య వ్యసనంపై న్యూ హోప్ అసోసియేషన్ ఒకరోజు అవగాహన సదస్సు

మన న్యూస్:సరూర్నగర్.స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ న్యూ హోప్ అసోసిఏషన్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ మొక్క మాస్టర్ వాలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం సరూర్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా సంక్షేము అధికారి కార్యాలయంలోని మహిళా సాధికార కేంద్రం…

మత్తు డ్రగ్స్,గంజాయి ,వద్దు చదువు ముద్దు యువత మత్తు డ్రగ్స్, గంజాయి,ల వైపు వెళ్లకూడదు:డాక్టర్ లయన్స్ బి విజయ రంగా

మనన్యూస్:విద్యార్థులు చదువులో ఆటల్లో రాణించాలి సెయింట్ జార్జెస్ స్కూల్ చైర్మన్ మహమ్మద్ ఇస్మాయిల్ ఎల్బీనగర్ సెయింట్ జార్జ్ స్కూల్ లో లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ కొత్తపేట జిల్లా 320-D ఆధ్వర్యంలో ఈ నెల ప్రపంచ మాథమాటిక్స్ డే సందర్బంగా వ్యాస…

సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ కృపా లక్ష్మి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా లేదు చంద్రబాబు దోపిడి ప్రభుత్వం గా ఉంది నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కృపాలక్ష్మి విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సిపి నాయకులు పోరుబాట కార్యక్రమం మన న్యూస్,ఎస్ఆర్ పురం కార్వేటినగరం…

పరామర్శించి ధైర్యం చెప్పి””మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

మన న్యూస్: నిజాంసాగర్, జుక్కల్ ప్రముఖ వ్యాపార వేత్త నిజాంసాగర్ కు చెందిన.వహిద్ సాబ్ ఇటీవల మరణించారు వారి కుటుంబ సభ్యులను జుక్కల్ మాజీ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం పరామర్శించారు.ఆయన కుమారులను పరామర్శించి ఓదార్చి ధైర్యాన్ని…

మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి”జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

మనన్యూస్:నిజాంసాగర్ జుక్కల్ మన్మోహన్ సింగ్ చేసిన సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు.నారాయణఖేడ్ నియోజక వర్గం లోని ఎంపీ షేట్కార్ స్వగృహంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా…

మార్కో మానియా దేశాన్ని పట్టుకుంది: భారతదేశంలోని అత్యంత హింసాత్మక చిత్రం కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్ల కలెక్షన్‌ను వేగంగా దాటింది!

మలయాళంలో తొలిసారి Mana News :- అత్యంత హింసాత్మకమైనది, అత్యంత స్టైలిష్‌గా, మరపురానిది! మార్కో భారతీయ సినిమాని తుఫానుగా తీసుకుంది! ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యాక్షన్ థ్రిల్లర్ అయిన మార్కో, బాక్సాఫీస్ వద్ద తుఫానుతో రికార్డులను బద్దలు కొట్టింది మరియు మలయాళ…

మన్మోహన్‌సింగ్‌ సేవలు మరువలేనివి”” మండలాల అధ్యక్షులు మల్లికార్జున్,రవీందర్ రెడ్డి

మన న్యూస్:నిజాంసాగర్, జుక్కల్ మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ దేశానికి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్‌ నిజాంసాగర్‌ మండలాధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌ పేర్కొన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్‌సింగ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అనీస్‌పటేల్‌,లక్ష్యయ్య,గౌస్,రాము…

రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేద్దాం!

మన న్యూస్:నల్లగొండ జిల్లాలో ఈనెల28 నుండి 30వరకు జరిగే టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలను జయప్రదం చేయాలని కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు కోరారు. కామారెడ్డి జిల్లా కామరెడ్డి మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య గారి చేతుల…

ఘనంగా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర సదస్సు

మనన్యూస్: చైతన్యపురి సమాజంలో విశ్వకర్మల పాత్ర మరువలేనిదని సృష్టిలో ప్రతి పనికి ముందంజలో ఉండేవారు విశ్వకర్మలని మల్కాజిరి ఎంపీ ఈటలరాజేందర్అన్నారు.అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర సదస్సు శుక్రవారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో జరిగింది.ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన…