మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ఓం విశ్వకర్మ టివీ ఛానల్ ఆధ్వర్యంలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”కార్యక్రమం నిర్వయించడం జరిగింది.ఈ సందర్భంగా ఓం విశ్వకర్మ టివీ ఛానల్ యండి కొండోజు నర్సింహ చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ..తెలంగాణ రాష్ట్ర లోకల్ వ్యాపారస్తుల కుల వృత్తి దారుల పొట్ట కొడుతున్న రాజస్థానీ వలసదారులు రాజస్థానీ వలసదారులు బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమని ఓం విశ్వ టీవీ యండి కొండోజు నర్సింహా చారి ఆవేదన వ్యక్తంచేశారు. రాజస్థానీ వలస దారులు లోకల్ వ్యాపారస్తుల కులవృత్తి దారుల పొట్ట కొడుతున్నారు, వీల్లు బ్రిటీషువాల్లకంటే ప్రమాదకరం అన్నారు. రాజస్థాన్ నుండి వలస వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యాపారాల్లోకి చొరబడి ధోనెంబర్ మాల్ అమ్ముకుంటూ, లోకల్ వ్యాపారస్తులు, కుల వృత్తి దారులు అప్పుల పాలు అయ్యిఆత్మ హత్యలు చేసుకొని, చనిపోయే విధంగా చేస్తున్నారు, అన్నిరాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ వ్యాపారస్తులకు మద్దతుగా వుండాలి అన్నారు. రాజస్థానీ వ్యాపారస్తులకు మద్దతు తెలిపే రాజకీయ నాయకులకు త్వరలో గొరికడతాము అన్నారు.త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య సదస్సులు నిర్వహించి, లోకల్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో రాజస్థానీ వలసదారులను మన ప్రాంతం వదిలి పారిపోయే వరకు తరిమి కొడతాము అన్నారు‌.
ఈ కార్యక్రమంలో సర్వేశ్వర చారి.శ్రీనివాస్ చారి.నర్సింహ చారి. ఆరగిద్ద చారి.హరి ప్రసాద్.బ్రహ్మయ్య చారి.ప్రభాకర్ చారి, హరిచారి తదితరులు భారీసంఖ్యలో విశ్వకర్మలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *