పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నెల వారి నేర సమీక్ష సమావేశం
మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్అ ధికారులతో జిల్లా ఎస్పి టీ శ్రీనివాస రావు గురువారం నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్పీ.. పోలీస్ స్టేషన్ ల వారిగా గత నెలలో…
గౌరీ సాంబశివులను దర్శించుకుని, సారీ అందించిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: నగర పంచాయతీ 9వ వార్డులో నెయ్యిలి పేటలో నిర్వహిస్తున్న గౌరీ సాంబశివుల ఉత్సవంలో భాగంగా గురువారం నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య గౌరీ సాంబశివులను దర్శించుకుని అమ్మవారికి సారి అందజేశారు. అనంతరం కమిటీ…
గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులుగా బోధన బోయిన అరుణ్ యాదవ్ నియామకం
Mana News:- ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షుడిగా ఉయ్యాలవాడ మాజీ సర్పంచ్ బోధనబోయిన గోపాలకృష్ణ యాదవ్ కుమారుడు బోధన బోయిన అరుణ్ కుమార్ యాదవ్ శ్రీశైలంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ .లాక వెంగళరావు యాదవ్…
డొక్కా సీతమ్మ సేవాసమితి ఆధ్వర్యంలో బాధ్యత కుటుంబానికి ఆర్థిక సహాయం*
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిగ్రామానికి చెందిన శెలపరెడి రాజు బాబు కుటుంబ సభ్యులకు డొక్కా సీతమ్మ వారి సేవా సమితి సభ్యులు తమ సేవా సంస్థ ద్వారా గురువారం రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. శెలపరెడి రాజుబాబు హైదరాబాదులో…
మానవపాడు టిటిడి కళ్యాణమండపం రీఓపెనింగ్
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంను రీ-ఓపెనింగ్ చేశారు. నేటినుండి శుభకార్యంలు చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని, ఎలాంటి శుభకార్యములైన చేసుకోవాలని కళ్యాణ మండపం స్థలదాత ధర్మరెడ్డి తమ్ముడు పోసిరెడ్డి తెలిపారు. గురువారం ఉదయం కళ్యాణ్…
అయ్యా ప్రజాప్రతినిధులారా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటి
మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్మతులు చేస్తుంటే గ్రామంలో ఉన్న కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నరాని హాసన్ తెలిపారు హ్యూమన్ రైట్స్ అండ్ టైం కంట్రోల్ బ్యూరో జిల్లా…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికిన జనసేన పిఎసి మెంబర్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
Mana News;- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు సోదరులు నారా రాంమూర్తి నాయుడు కర్మక్రియలకి వచ్చిన చంద్రబాబు ని తిరుపతి ఎయిర్పోర్ట్ నందు స్వాగతం పలికిన జనసేన పార్టీ PAC మెంబెర్, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్.
పాతకక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్లతో దాడి చేసి హత్య చేసిన కేసులో 6గురు నిందితులకు జీవిత కాల జైలు శిక్ష
Mana News :- గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి నవబంర్ 27 :- జోగుళాంబ గద్వాల పోలీస్ :- పాత కక్షలను మనసులో పెట్టుకొని ఒక వ్యక్తి పై వేట కొడవల్ల తో దాడి చేసి హత్య చేసిన కేసులో 6…
బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దాం-ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ
(మన న్యూస్ ): బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా పని చేద్దామని ప్రగతి సంస్థ డైరెక్టరు కేవీ రమణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘బాల వివాహ్ ముక్త్ భారత్’కు మద్దతుగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో…
ఆధార్ స్వచ్ఛంద సంస్థ సేవలు మరువలేనివి : సీఐ వెంకటేశ్వర్లు
మన న్యూస్: కరకగూడెం, వలస ఆదివాసులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనిదని ఏడుల్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు కొనియాడారు. కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన నీలాద్రి పేటలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తోలెం రమేష్…