మాజీ జోగులాంబ దేవాలయం చైర్మన్ జల్లాపురం వెంకటేశ్వర్లు కుమారుడు

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మరియు జన్మదిన సందర్భంగా జల్లాపూర్ గ్రామంలో 30వ జన్మదిన వేడుకలు జరుపుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

తాటిగూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, కరకగూడెం నూతన సంవత్సర, సంక్రాంతి పండగ పురస్కరించుకొని తాటి గూడెం గ్రామంలో వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు ఆదివాసి యువసేన అసోసియేషన్ సభ్యులు తెలిపారు జనవరి 12,13,14 తేదీలలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాల స్థాయి…

మల్దకల్ శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప స్వామి) జాతర విజయవంతం చేయాలి – సరిత

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలకేంద్రంలోని తిమ్మప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ ఆదిశిల క్షేత్రం శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ వేంకటేశ్వర…

శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి) వారిని పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సతీమణి

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలం కేంద్రంలోని శ్రీ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప స్వామి) బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి శ్రీ బండ్ల జ్యోతి ఈవో ,వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో…

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు షెడ్యూల్ కులాల వసతిగృహమును తనిఖీ చేసిన మాజీ జెడ్పిటిసి

మన న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల షెడ్యూల్ కులాల గురుకులాల వసతి గృహమును కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, గిరెడ్డి మహేందర్ రెడ్డి సందర్శించి విద్యార్థులతో మాట్లాడడం జరిగింది విద్యార్థులకు సరి…

మునగ తోటను సందర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మన న్యూస్: పినపాక నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా ఉప్పసాక గ్రామం ప్రధాన రహదారి పక్కన అని పిడి కుమార్ అనే రైతు సాగు చేస్తున్నటువంటి మునగ తోటను స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సందర్శించారు.…

రైతులకు న్యాయం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మన న్యూస్: పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం , గోపాలరావుపేట గ్రామప్రజలు తరతరాలుగా సాగుచేసుకుంటున్న పేద సన్న కారు రైతుల వద్ద నుండి నవోదయ స్కూల్ నిర్మాణం పేరుతో 126.07 ఎకరాల భూమిని అక్రమించుకుంటున్నట్లు స్థానిక తహశీల్దార్ కార్యాలయం…

రోడ్డు పక్కన నివసిస్తున్న అనాధ కుటుంబానికి దుప్పట్లు పంపిణీ చేసిన కురుమ సాయిబాబా

మన న్యూస్,ఎల్లారెడ్డి ,నిజాంసాగర్,గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వృద్ధులు చిన్నపిల్లలు బయట తిరగలేక పోతున్న సమయంలో రోజు బిక్షటన చేసి రోడ్డు పక్కన నివసిస్తున్న ఆ అనాధ కుటుంబం తల్లితోపాటు ఇద్దరు చిన్న పిల్లలు చలికి…

నాణ్యతమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.సహాయదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు

మన న్యూస్,నిజాంసాగర్,( బాన్సువాడ ) బాన్స్ వాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించేందుకు డైట్ చార్జీలను, మేస్ చార్జీల పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చడమే…

దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

మన న్యూస్: కామారెడ్డి జిల్లా : దొంగ నోట్ల తయారీ అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు ఈ దొంగ నోట్ల తయారీ ముఠా ఉద్దేశించి జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు బాన్స్వాడ పట్టణ…