అలంపూర్ కోర్టు3387 కేసులు పరిష్కారించీన జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు లోగద్వాల జిల్లా

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు అదాలత్ లో 3387 కేసులు పరిష్కారం … అలంపూర్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 3387 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ న్యాయమూర్తి మిథున్ తేజ తెలిపారు. శనివారం నిర్వయించిన అదాలత్ లో 16 కేసులు రాజీ మార్గము ద్వారా కావడం జరిగింది. అందులో ఒకే కుటుంభ సభ్యులపై ఒకరి పై మరోకొకరు పెట్టుకొన్న కేసులుండడం తో న్యాయమూర్తి గారు మాట్లాడి రాజీకుదుర్చారు. 3371 కేసులలో నేరస్తులు నేరము ఒప్పు కోవడము ద్వార జరిమానా విధించగా 5,47,590 రూపాయలు నగదు రావడం జరిగింది కోర్ట్ ప్రాంగణం లో నిర్వయించిన జాతీయ అదాలత్ కు భారతీయస్టేట్ బ్యాంకు జనరల్ మేనెజర్ ప్రకాష్ చంద్ర బరోఋ , డివిజినల్ మేనేజర్ బినోద్ కుమార్ సిన్హా, రీజినల్ మేనేజర్ సునీత మరియు అలంపూర్ కోర్ట్ పరిధిలో ని భారతీయ స్టేట్ బ్యాంకు వివిధ శాఖా ల మేనేజరులు హాజరయ్యారు . అనంతరం న్యాయమూర్తిని శాలువాతో పూల బొకేతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ , న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి , తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్ , శ్రీమతి రాజేశ్వరి , అలంపూర్ కోర్ట్ ఏజీపీ మధు , పీ పీ కార్తీక్ , అలంపూర్ సి ఐ రవిబాబు , తాలూకా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది , అలంపూర్ ఎసై వెంకటస్వామి , మనోవపాడు ఎసై చంద్రకాంత్, కోర్ట్ పీసీలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.