వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఫోన్ ! వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి సంతాపం
Mana News :- వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ.సుబ్బారెడ్డి మాతృమూర్తి మృతికి మాజీ సీఎం వైయస్.జగన్ సంతాపం తెలిపారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ మృతి పట్ల వైయస్.జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు…
ఫోన్ బయటకు వెళ్లి మాట్లాడాలి.. విజ్ఞప్తులు 1-2 సార్లు మాత్రమే: డిప్యూటీ స్పీకర్
Mana News ;- ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. క్వశ్చన్ అవర్తో అసెంబ్లీ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో నీటి సమస్య, పశు వైద్య కళాశాలపై క్వశ్చన్ అవర్లో చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో కొంతమంది సభ్యులు ఫోన్ మాట్లాడుతుండడంను డిప్యూటీ…
‘తల్లికి వందనం’ అర్హులు వీరే – మార్గదర్శకాలు..!!
Mana News :- ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్దమైంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసారు. బడ్జెట్ లో ఈ పథకం కోసి నిధులు కేటాయించారు. హామీ…
వర్మకు శాశ్వతంగా చెక్ పెట్టబోతున్న పవన్ ? ఆయనకు కీలక బాధ్యతలు..!
Mana News :- ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్న నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి గెలిచిన నియోజకవర్గం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. అదే సమయంలో ఆయన విజయానికి దోహదం…
వైసీపీ ముఖ్య నేతలకు సాయిరెడ్డి ఉచ్చు- జగన్ బిగ్ డెసిషన్..!!
Mana News :- ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల…
నమ్మించాడు..బంగారం దొంగలించాడు.ఇది ఒక ఆటో డ్రైవర్ బాగోతం.
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఆటోలో నిర్మానుశ్య ప్రదేశం కు తీసుకెళ్లి బంగారం,వెండి వస్తువులను దోచుకున్న ఘటన శనివారం సాయంత్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ కథనం ప్రకారం.. కల్హేర్ మండలంలోని మర్ది గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ తన…
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను మర్యాదపూర్వకంగా కలిసి వారిని సన్మానించిన మాజీ సర్పంచ్ పొట్టయ్య
మనన్యూస్,కామారెడ్డి:బిబిపేట్ మండలం ఇస్సా నగర్ గ్రామ మాజీ సర్పంచ్ పొట్టి గారి పొట్టయ్య తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ను ఆదివారం రోజు వారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి…
అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిఘన నివాళి”
మనన్యూస్,నెల్లూరు:అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి…
పొట్టి శ్రీరాముల త్యాగనిరతని స్ఫూర్తిగా తీసుకోవాలి
మనన్యూస్,గొల్లప్రోలు:ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగనిరతిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పేర్కొన్నారు. గొల్లప్రోలు లోని గాంధీ నగర్ లో గల స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో ఆదివారం పొట్టి…
వేవ్ సెలూన్ ఘనంగా ప్రారంభం
మనన్యూస్,హస్తినాపురం:ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ పరిధిలోని టీకేఆర్ కాలేజ్ రోడ్డు హనుమాన్ నగర్ లో తరుణ్ రెడ్డి,శివారెడ్డి సంయుక్త నేతృత్వంలో ఏర్పాటు చేసిన వేవ్ సెలూన్ యూనిసెక్స్ ను రంగారెడ్డి అర్బన్ జిల్లా సామ రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం…