ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విజయదుందుభి.

మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్-2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో నెల్లూరు కృష్ణచైతన్య విద్యార్థులు అన్ని గ్రూపులలోను అద్భుతమైన ప్రతిభ కనబర్చినారు.సీనియర్ ఇంటర్ Bi.P.C విభాగంలో కె. యామిని 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది.సీనియర్ ఇంటర్ M.P.C విభాగంలో బి.వి. చరణ్ రెడ్డి యస్. శ్రావణి 1000 మార్కులకు 988 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచారు.H. యశస్విని , షేక్ గుల్ షన్ ఆరా 987 మార్కులు, పఠాన్ అయేషా, సుధాలాస్య, శశిరేఖ 986 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.జూనియర్ M.P.C విభాగంలో కె.స్వాతి శ్రీనిధి 470 మార్కులు గాను 465 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలిచింది.షేక్ సోనియా 470 మార్కులు గాను 464 మార్కులు, అలానే D. స్పందన , A. పవన్ కుమార్ V. వర్షిత, VR లక్ష్మి 463 మార్కులు సాధించి టాపర్స్ గా నిలిచారు. C. అంబికా సాయి చేతన, బిందుశ్రీ 462 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.జూనియర్ M.E.C విభాగంలో పి. కిరణ్ కుమార్ 500 మార్కులకు 480 మార్కులతో టాపర్ గా నిలిచాడు. అలానే జూనియర్ C.E.C విభాగంలో సుమన్ సోలంకీ 500 మార్కులకు 478 మార్కులతో స్టేట్ టాపర్ గా నిలిచాడు.అలానే జూనియర్ ఇంటర్ M.P.C విభాగంలో 460 మార్కులకు పైన 36 మంది విద్యార్థులు, 450 మార్కులకు పైన 79 మంది విద్యార్థులు సాధించారు. సీనియర్ M.P.C విభాగంలో 980 మార్కులకు పైన 19 మంది విద్యార్థులు, 970 మార్కులకు పైన 59 మంది విద్యార్థులు సాధించారు.నెల్లూరు జిల్లాకే పరిమితమైన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల డైరక్టర్ డాక్టర్ ఆర్.వి. కృష్ణారెడ్డి గారు తెలిపారు.అన్ని గ్రూవులలోను స్టేట్ టాప్ మార్కులు సాధించడం కృష్ణచైతన్య విద్యాసంస్ధలకు మాత్రమే సాధ్యమని డైరక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి తెలియజేశారు.అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డైరక్టర్లు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు.విద్యార్థులకు స్వీట్లు పంచి, బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..