ఈడబ్ల్యూఎస్ మంజూరు నిర్ణయం పై హర్షం.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: కూటమి ప్రభుత్వం తూర్పు కాపులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు కు జీవో విడుదల చేయడం పట్ల ఏలేశ్వరంలో సీఎం డిప్యూటీ సీఎం లకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్…
విద్యార్థులకు ప్రతిభ ఉపకార వేత్తనాలు.
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:నగరంలోని ప్రతిభా స్కాలర్షిప్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారి చదువును ప్రోత్సహిస్తుంది.అమెరికాలో స్థిరపడిన చెక్కపల్లి రమేష్ ఆర్థిక సహాయంతో ఈ ట్రస్ట్ నిర్వహించబడుతుంది.ట్రస్ట్ చైర్మన్ వరుపుల తమ్మయ్య…
టికెట్ ఎవరికిచ్చినా కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలి..ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) టికెట్ ఎవరికిచ్చినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి,అందరూ ఐక్యతతో కలిసి పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ అన్నారు.బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో…
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంపై అవగాహన..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు…
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాంగ్రెస్ పాలనలోనే పేదలు,రైతులు, మహిళలు,యువతకు నిజమైన న్యాయం జరుగుతుందనీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.గురువారం మహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు…
గురుకుల పాఠశాలలో భాన్స్ వాడ సబ్ కలెక్టర్ తనిఖీ…
మన నిజాంసాగర్,( జుక్కల్ ),నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న గొట్టం అజయ్ అనే విద్యార్థి సమీపంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఈతకు వెళ్లి నవంబర్ 7న మృతి చెందిన ఘటనపై విచారణ చేసేందుకు బాన్సువాడ సబ్…
మాజీ సీఎం ను కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శికిషోర్ కుమార్ రెడ్డి
బంగారుపాళ్యం జనవరి 21 మన ధ్యాస చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా…
22nd January Thursday MANA DHYASA , MANA JAITRAYATHRA & RATHANAALA VEEENA E-Papers
22nd January 2026 Mana Dhyasa AP & TSDownload 22nd January 2026 Rathanaala VeenaDownload 22nd January 2026 MANA JAITRAYATHRADownload 22nd January 2026 Mana Dhyasa KadapaDownload 22nd January 2026 Mana Dhyasa KrishnaDownload…
నేడు రోడ్డు పునఃనిర్మాణం కోరుతు సిపిఎం మహాధర్నా
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:దశాబ్ద కాలం పైబడి శిధిలా వ్యవస్థకు చేరుకున్న ఏలేశ్వరం మండలం రమణయ్యపేట-జె అన్నవరం ఆర్ అండ్ బి రహదారి పునర్నిర్మాణాలు కోరుతూ సిపిఎం అనుబంధ సంఘాలు గురువారం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు…
తూర్పు కాపు ఓబీసీ సర్టిఫికెట్లకు మార్గదర్శకాలు విడుదల
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం : సుదీర్ఘకాలంగా స్థానిక తూర్పు కాపు/గాజుల కాపు కులస్తులకు ఓబీసీ సర్టిఫికెట్లను ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు నిరాకరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లలో తూర్పు కాపు యువతకు ఉద్యోగ రిజర్వేషన్లు…