మంచినీళ్ళగుంటను కలుషిత సమస్యను పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిః– మంచినీళ్ళగుంట కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. రుయా, స్విమ్స్, బర్డ్, మెటర్నీటి ఆస్పత్రుల వ్యర్థాలు భూమిలో కలిసిపోవడంతో మంచినీళ్ళగుంట కలుషితమైందని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటేష్,…
ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
గూడూరు, మన న్యూస్ :- చిల్లకూరు మండలంలోని రైటర్ సత్రం గిరిజన కాలనీలో మహేశ్వరి అనే ఇంటర్ విద్యార్దిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.విద్యార్దిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని…
యువత మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలి
గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో “ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్…
గూడూరు రోటరీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు
గూడూరు, మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2024-25 రోటరీ సంవత్సరంగూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 2024-25 రోటరీ సంవత్సరం విజయవంతం చేసినందుకు అద్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి జి.జి. నాయుడు కలిసి కృతజ్ఞతాభివందన సభ శుక్రవారం రాత్రి బోమ్మిరెడ్డి…
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
గూడూరు, మన న్యూస్:- గూడూరు మండలం గొల్లపల్లి సమీపంలో కనుమ రాయ కొండపై వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి పటిష్ట చర్యలు.. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్
చైతన్యపురి , మన న్యూస్ :– రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ అన్నారు. శనివారం సరూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా…
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు
అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేశారంటూ సోషల్ మీడియ లో చక్కర్లు కొట్టిన ఘటన మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా గట్టు మండలం తారపురం గ్రామంలో చోటుచేసుకుంది. . తారపురం అంగన్వాడీ…
మంత్రి ఆర్డీఎస్ రైతులను ఆదుకోండిమంత్రి ఉత్తమ్ కు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే విజయుడు
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి గద్వాలలోని…
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పర్యటనకు విచ్చేసిన సాగునీటి శాఖ,మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 : గద్వాల నియోజకవర్గం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ పర్యటన సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సాగునీటి మరియు పౌరసరఫర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పశు…
మహా న్యూస్ పై దాడి అనైతిక చర్య- యం.ఉమేష్ రావు
శ్రీకాళహస్తి, మన న్యూస్ :- తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ మీడియా ఛానల్ గా గుర్తింపు పొందిన మహా న్యూస్ కు చెందిన హైదరాబాద్ నగరంలోని ప్రధాన కార్యాలయంపై శనివారం కొంతమంది దాడి చేసి విధ్వంసానికి పాల్పడటం అనైతిక చర్యలకు నిదర్శనం అని…