Latest Post

తిరుపతి జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు పోలీసుల ప్రత్యేక చర్యలు.దామినేడు, మనేకూరులో ర్యాపిడ్ డ్రగ్ (క్యానబినాయిడ్స్) పరీక్షలు.పిచ్చాటూరులో మాదకద్రవ్యాల నివారణ, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం. కాణిపాకంలో ఘనంగా ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు తుడా టవర్స్ పనులను పరిశీలించిన తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆర్. గోవిందరావు.. డాక్టర్ అంబేద్కర్ ను అధ్యయనం చేయండి… ఇంగరాల రామచంద్రయ్య!…….. ఉత్తరాంధ్ర దశాబ్దాల కల నెరవేరింది..​భోగాపురం విమానాశ్రయంలో శ్రీకాళహస్తి కళంకారి కళకు మహత్తర గౌరవం..​శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి…

ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు కార్యాలయాలు, సంస్థల్లో జాతీయ పతాకారోహణ కార్యక్రమాలు జాతీయ భావోద్వేగంతో సాగాయి.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏలే మల్లికార్జున్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో కార్యాలయంలో…

79 వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో జండా వందనం చేసిన ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్తిపాడు శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మరియు మండల ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి,…

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై డ్రోన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అప్పన బాబు, సూరిబాబు అనే రైతులకు సబ్సిడీపై డ్రోన్ అందజేయడం జరిగింది.…

కలిగిరి పోలీస్ స్టేషన్ నందు79వ,స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన ఎస్ఐ ఉమాశంకర్..///

కలిగిరి మనన్యూస్ ప్రతినిధి ఆగస్టు 15 : కలిగిరి పోలీస్ స్టేషన్ నందు ఎస్సై ఉమాశంకర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమా శంకర్, మొదటగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించి అనంతరం…

భక్తులతో పోటెత్తిన ధనలక్ష్మి ఆలయం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం యర్రవరం గ్రామంలో శ్రీ దనలక్ష్మీదేవి ఆలయం కమిటీ సబ్యులు ఘనంగా చేపట్టారు.శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు.స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ధనలక్ష్మి అమ్మవారిని స్థానిక నేతలతో కలిసి దర్శించుకున్నారు.గ్రామం…

ఏలేశ్వరం బిజెపి కార్యాలయంలో స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలోని స్థానిక షిరిడి నగర్ లో యు వి ఆర్ చిట్ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్,యు వి ఆర్ ట్రేడింగ్ కంపెనీ,యు వి ఆర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్,బిజెపి కార్యాలయంలో 79వ స్వతంత్ర్య దినోత్సవ…

శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం పట్టణంలో శ్రీ కామాక్షి కార్పెంటర్ అసోసియేషన్ వద్ద 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కార్పెంటర్ యూనియన్ అధ్యక్షుడు సేనాధిపతి రాజుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి…

ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ విధ్యార్దిని విధ్యార్ధులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల నేపథ్యంలో దేశంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడలని. భారత ప్రభుత్వం ప్రారంభించిన‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో దేశ ప్రజలంతా…

విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు,నోట్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు నియోజకవర్గంలో దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా 50 వ జయంతి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి శ్రేణులు వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజా అభిమానులు,ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి…

ఎస్సీ బీసీ హాస్టళ్లకు టీవీలు బహుకరించిన ఎమ్మెల్యే కుమార్తె

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: దివంగత నేత వరుపుల రాజా జయంతి సందర్భంగా నియోజవర్గ వ్యాప్తంగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు గురువారం నిర్వహించారు.దీనిలో భాగంగా ఏలేశ్వరం పట్టణంలో ఎస్సీ బీసీ హాస్టల్ లో స్మార్ట్ టీవీ లను వరుపుల…