ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలి-ముమ్ముడి లక్ష్మణ్ కు న్యాయం చేయాలి
జెసి ని కలిసిన కాకినాడ సీనియర్ జర్నలిస్టులు,-కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కాకినాడ కలెక్టరేట్ మే 21 మన న్యూస్ :-జర్నలిజంలో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై పని…