ఘనంగా సింధూ రాజపురంలో హనుమాన్ జయంతి వేడుకలు
భక్తితో కొలిస్తే కొంగుబంగారం వరాలు ఇచ్చే దేవుడు హనుమాన్ ఎస్ఆర్ పురం, మన న్యూస్: భక్తితో కొలిస్తే కొంగుబంగారం ఇచ్చే వరాల దేవుడు హనుమాన్ అని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ బాలాజీ నాయుడు అన్నారు గురువారం హనుమాన్ జయంతి…
కార్యకర్తల సంక్షేమమే మా ధ్యేయం: మినీ మహానాడులో పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ప్రతినిధి (పుతలపట్టు నియోజకవర్గం)మే-22 ప్రతి కార్యకర్త మీసం తిప్పి బ్రతికేలా పని చేస్తానని, పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి ఏ త్యాగానికైనా తాను సిద్దమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం క్రాస్…
విద్యుత్ ఏడిఈ నిర్బంధించిన స్థానికులు
మన న్యూస్ సాలూరు మే 21 := పార్వతిపురం మన్యం జిల్లా సాలూరుపట్టణంలో విద్యుత్ ఏడిఈ రంగారావును బుధవారం రాత్రి స్థానికులు రామ్ మందిరంలో నిర్బంధించారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గత మూడు రోజులుగా పట్టణంలో అల్లు వీధి, అక్కెన…
చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు – టీడీపీ నేతలు
నెల్లూరు, మన న్యూస్:– వీపీఆర్ కన్వెన్షన్ కేంద్రంలో నిర్వహించిన జిల్లా మహానాడు ఏర్పాట్ల పరిశీలన సమావేశంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, మే 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా…
మినీ మహానాడు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డాక్టర్ వి.మ్. థామస్కు ఘన సన్మానం
గంగాధరనెల్లూరు, మన న్యూస్ :-గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్.ఆర్. పురం మండలంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమం పురస్కరించుకొని నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి.మ్. థామస్ ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు…
మినీ మహానాడు సూపర్ సక్సెస్- గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్ నిర్మాణానికి కృషి చేస్తా..
మహానాడు కార్యక్రమంలో 25 అంశాలు ఆమోదం ఎస్ఆర్ పురం,మన న్యూస్… గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని పరిశ్రమల హబ్ గా, నిర్మాణానికి కృషి చేస్తా అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం మినీ మహానాడు…
ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలి-ముమ్ముడి లక్ష్మణ్ కు న్యాయం చేయాలి
జెసి ని కలిసిన కాకినాడ సీనియర్ జర్నలిస్టులు,-కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కాకినాడ కలెక్టరేట్ మే 21 మన న్యూస్ :-జర్నలిజంలో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్ పై పని…
యోగా డేని విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్,తిరుపతిః యోగాంధ్రా 2025 కు విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో యోగా కార్యక్రమాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. యోగా మాస్టర్లు ప్రజాప్రతినిధులు, అధికారులతో…
రాజీవ్ గాంధీ కి నివాళి..
మన న్యూస్,తిరుపతి : భారతరత్న భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 34.వ వర్ధంతి ని పురస్కరించుకొని పాత మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం వద్దనున్న రాజీవ్ గాంధీ విగ్రహానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగరం మాజీ అధ్యక్షులు యార్లపల్లి…