చల్లారావు ని అభినందించిన వర్మ
గొల్లప్రోలు మే 18 మన న్యూస్ :– గేట్ 2025లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 111 వ ర్యాంకు సాధించిన కందా చల్లారావు ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ అభినందించారు.పిఠాపురం తెలుగు…
గొల్లప్రోలు మే 18 మన న్యూస్ :– గేట్ 2025లో అత్యుత్తమ ప్రతిభ కనపరచి 111 వ ర్యాంకు సాధించిన కందా చల్లారావు ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి యస్ వి యస్ యన్ వర్మ అభినందించారు.పిఠాపురం తెలుగు…
మన న్యూస్,తిరుపతి :– మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మన్నూరు సుగుణమ్మకు తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు శాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం విజయవాడలోని ఐలాపురం…
తిరుపతి, Mana News : మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ (మాల) ని కిడ్నాప్ చేసి, దారుణంగా కొట్టి, నోట్లో మూత్రం పోసి అవమానించిన అగ్రకుల రౌడీ షీటర్లు మరియు కొంతమంది విద్యార్థుల పై కఠిన…
వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండలం మొండివెంగనపల్లె పంచాయతీ బండమీదఇండ్లలో ఉన్న శ్యామల, గంగాధర్ కుటుంబంపై శనివారం రాత్రి పిడుగు పడి ఇల్లు ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించడంతో వెదురుకుప్పం మండలం టిడిపి నేత క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి…
Mana News :- ఓవైపు కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి కోలుకోకముందే భారత్ లో మరో కల్లోలం రేపేందుకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారీ కుట్ర చేసింది. తెలుగు రాష్ట్రాల కేంద్రంగా జరిగిందని భావిస్తున్న ఈ కుట్రను పోలీసులు…
వెదురుకుప్పం, మన న్యూస్, మే 17:వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు పుల్లూరు రఘునాథరెడ్డి కుమారుడు సాయి చందు, అదే మండలానికి చెందిన వెదురుకుప్పం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కుమార్తె ధరణి వివాహ వేడుక శుక్రవారం అత్యంత…
మన న్యూస్ సాలూరు మే 17:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుడుమూరు భూ పోరాట కమిటీ కన్వీనర్ అప్పలస్వామిఆధ్వర్యంలో కుడుమూరు మెట్టవలస వద్ద జరిగిన సభ లో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ…
గొల్లప్రోలు మే 17 మన న్యూస్ :– జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన…
మన న్యూస్ మే 17: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామం , పోల్కంపేట్ గ్రామానికి మంజూరైనా ఇందిరమ్మ ఇండ్ల జారీ పత్రాలను లబ్ధిదారుల ఖాళీ స్థలాలలో భూమి పూజ చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందచేయడం…
Mana News, వెదురుకుప్పం :- ఓ ఘనమైన వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వెదురుకుప్పం భాస్కర్ రెడ్డి కుమార్తె మరియు సీనియర్ జర్నలిస్ట్ రఘునాథరెడ్డి కుమారుడు మధ్య జరిగిన ఈ వివాహం, గ్రామంలో సాంప్రదాయ విలువలు, కుటుంబ అనుబంధాలను ప్రతిబింబించేలా…