Tag: #Viral

ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాగ్రత్తలు పాటించాలి నకిలీవిత్తన వ్యాపారాలు వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు మణికుమార్ హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర…

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జూన్ 17:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం దర్తి అబ…

పొలం పిలుస్తోంది – వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్ పాచిపెంట జూన్17:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు…

ఏపీ లిక్కర్‌ స్కాంలో.. చెవిరెడ్డి పేరు చెప్పాలని చిత్ర హింసలు – ట్‌ అధికారులు కొట్టడంతో ఆసుపత్రిల పాలైన హెడ్ కానిస్టేబుల్ మదన్

సిట్ అధికారులు చిత్రవద్ధ చేశారని డీజీపీకి స్వయంగా లేఖ రాసిన హెడ్ కానిస్టేబుల్ మదన్.అవాస్తవాలు తాను చెప్పలేను అన్నందుకు బూతులు తిట్టి నరకం చూపించారు.సిట్ అధికారులు తీవ్రంగా కొట్టడంపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు.సిట్ అధికారుల వేదింపులు, చిత్రవధపై నేడు హైకోర్టులో…

గ్రీవెన్స్ సెల్ లో తమ ఆవేదాన్ని వ్యక్తం చేసిన రైతు – కాకి తల గోపాల రెడ్డి

మన న్యూస్ సాలూరు జూన్16:- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. సాలూరు మున్సిపల్ ఆఫీసు లో ఈరోజు జరిగిన గ్రీవెన్స్ లో కాగితాల గోపాలరెడ్డి కలెక్టర్ కి తన గోడు విన్నవించుకున్నారు. తన తండ్రి పేరు నరసింహులు తల్లి జగ్గయ్యమ. ఇద్దరు…

కులం పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం నేరం:అంబేద్కర్ సాక్షిగా అన్యాయం జరిగింది , ప్రభుత్వ విప్, కూటమి ఎమ్మెల్యే థామస్ దృష్టికి తీసుకెళ్తాం : జనసేన ఇంచార్జి Dr యుగంధర్ పొన్న.

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్ : నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆఫీస్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చిరంజీవి ఆధ్వర్యంలో పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఎమ్మెల్యే చే సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి

మన న్యూస్,తిరుప‌తిః– ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను న‌లుగురు ల‌బ్దిదారుల‌కు సోమ‌వారం సాయంత్రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కార్యాల‌యంలో అందించారు. 11వ డివిజ‌న్ కు చెందిన రాధాకృష్ణ రాజు స‌తీమ‌ణి వ‌సంత అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.…

అడిగేవారేలేరు అమ్మేయ్‌? ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి రవాణారెండు జెసిబిలు 40 ట్రాక్టర్లతో మట్టి రవాణా

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో యథేచ్ఛగా మట్టి రవాణా. ఎక్కడైనా మట్టి కనిపించిందా తవ్వేయ్‌.. అమ్మేయ్‌.. ఇది ప్రస్తుతం గ్రామాల దందా.. అక్రమార్కులు ఎక్కడా మట్టి గుట్ట కనపడనివ్వడం…

10 నెలల నుంచి బాధితులకు తీవ్ర వేధింపులు.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం నుంచి గద్వాలలోని ఉప్పల్ విజయ్ రెడ్డి ఇంటిముందు బైఠాయించిన బాధితులు.

పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి…

ఆటోలకు డిజిటల్ నెంబర్ల పంపిణీ…ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి-ఎస్పీ హర్షవర్ధన్ రాజు…

మన న్యూస్,తిరుపతి :– తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భరోసా కల్పించడానీకే ఆటోలకు ఈ డిజిటల్ నెంబర్లను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో ట్రాఫిక్…