వృత్తిని దైవంగా భావించిన అధ్యాపకులు రామచంద్ర – ఏపీ రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదా శివం
మన న్యూస్, తిరుపతి :- తన వృత్తిని దైవంగా భావించి ఎంతోమంది విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన అధ్యాపకులుగా ఎం.రామచంద్ర నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. శనివారం ఎస్.వి సంగీత…