Tag: #teluguNews

జూన్ 4న వెన్ను పోటు దినం—పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్

పిఠాపురం జూన్ 1 మన న్యూస్ :రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల అనగా జూన్4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణను పిఠాపురం నియోజకవర్గ వైయస్సార్సీపి కార్యాలయంలో పిఠాపురం వైఎస్ఆర్సిపి…

చౌక దుకాణాలను ప్రారంభించిన టీడీపీ నేత ఊట్ల సురేంద్ర నాయుడు

మన న్యూస్,తిరుపతి, :నగరంలోని 44 డివిజన్లో 46 47 నిత్యవసర సరుకుల చౌక దుకాణాలను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి…

మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ టీచర్ పోస్టులో మినహాయించాలి

మన న్యూస్ పాచిపెంట మే 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో షెడ్యూల్ ఏరియాలో 100% ఉద్యోగాలు ఆదివాసులకే కల్పించాలని ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కోసం మే 31 నుండి జూన్ 4వ తేదీ వరకు పార్వతీపురం మన్యం…

ఏఎస్ఐ రాజారావు ను సన్మానించిన ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్

మన న్యూస్,తిరుపతి, :పదవి విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్ఐ రాజారావును తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. రాజారావు ఆరోగ్యవంతమైన శేష జీవితాన్ని గడపాలని బొడుగు…

టిటిడి చైర్మన్ ను కలిసిన డిప్యూటీ మేయర్ఆర్.సి ముని కృష్ణ

మన న్యూస్,తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను ఆదివారం రేణిగుంట విమానాశ్రయంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు లు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలో ప్రతినిత్యం వైసిపి…

పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ చేతుల‌ మీదుగా రేషన్ బియ్యం పంపిణీ..

రేషన్ బియ్యం పంపిణీలో పాత విధానం ద్వారా పేదలకు ఊరట.. రేషన్ దుకాణాల్లో బియ్యం అందుకోవడం పేదవాడి హక్కు.. మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 పూతలపట్టు నియోజకవర్గంలో రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ పండుగలా ప్రారంభమైంది. ఆదివారం పూతలపట్టు…

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-1 తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు గోపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగారపు గోపి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. ఆదివారం పూతలపట్టు మండలం,…

ముత్తరపల్లెలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందజేసిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు రేషన్ సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం.. మన న్యూస్ తవణంపల్లె జూన్-1 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, ముత్తరపల్లె గ్రామంలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ రేషన్ షాపు సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఆదివారం ముత్తరపల్లె…

డీలర్ షాపు ప్రారంభోత్సవంలో తాసిల్దార్ బాబు టిడిపి మండల నేత మోహన్ మురళి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వెదురుకుప్పం మండలం పేరుమళ్ళు పల్లి డీలర్ షాపును ప్రారంభించిన వెదురుకుప్పం మండల తాసిల్దార్ బాబు,స్థానిక మాజీ ఎంపీటీసీ టిడిపి నేత మోహన మురళి ప్రారంభించి సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శశికళ…

వైయస్ఆర్ యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డి

వెదురుకుప్పం, మన న్యూస్ :- వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ గా హేమంత్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచన…