Tag: #MananewsTelugu

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను ధన్వాడ శివారులో టాస్క్ ఫోర్స్ ధన్వాడ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా డ్రైవర్ పేరు…

మంచినీళ్ళగుంటను క‌లుషిత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం – ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుప‌తిః– మంచినీళ్ళ‌గుంట కాలుష్యం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. రుయా, స్విమ్స్, బ‌ర్డ్, మెట‌ర్నీటి ఆస్ప‌త్రుల వ్య‌ర్థాలు భూమిలో క‌లిసిపోవ‌డంతో మంచినీళ్ళ‌గుంట క‌లుషిత‌మైంద‌ని ఆయ‌న చెప్పారు. ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు, క‌లెక్ట‌ర్ వెంక‌టేష్,…

యువత మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలి

గూడూరు, మన న్యూస్ :- స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో “ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్…

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి పటిష్ట చర్యలు.. రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్

చైతన్యపురి , మన న్యూస్ :– రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ డాక్టర్ చారకొండ వెంకటేష్ అన్నారు. శనివారం సరూర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా…

మంత్రి ఆర్డీఎస్ రైతులను ఆదుకోండిమంత్రి ఉత్తమ్ కు వినతిపత్రం ఇచ్చిన ఎమ్మెల్యే విజయుడు

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి గద్వాలలోని…

మహా న్యూస్ పై దాడి అనైతిక చర్య- యం.ఉమేష్ రావు

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ మీడియా ఛానల్ గా గుర్తింపు పొందిన మహా న్యూస్ కు చెందిన హైదరాబాద్ నగరంలోని ప్రధాన కార్యాలయంపై శనివారం కొంతమంది దాడి చేసి విధ్వంసానికి పాల్పడటం అనైతిక చర్యలకు నిదర్శనం అని…

తెలుగుదేశం వీరాభిమానులకు సోమిరెడ్డి నివాళి

పొదలకూరు , మన న్యూస్ , జూన్ 28: పొదలకూరు మండలంలోని బిరదవోలు చెర్లోపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు మన్నూరు కృష్ణంనాయుడు, అన్నంగి రమణయ్యలు ఒక్కరోజే కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సందర్భంలో సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి…

థామస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు

గంగాధర నెల్లూరు ,మన న్యూస్, జూన్ 28: గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు ఐక్యంత చాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ…

ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాకల గ్రామానికి చెందిన రేణుమాల లాజర్ (వయస్సు 62) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సహకారులతో కలిసి పని చేస్తున్న సమయంలో ఈ…

సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

మన న్యూస్ సింగరాయకొండ:-పేద, మధ్యతరగతి వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం సింగరాయకొండ కందుకూరు రోడ్డులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా…