మొదట అగ్రిమెంట్ నేడు సీఆర్, చేతులెత్తేసి పొగాకు కంపెనీలు, లక్షల్లో పెట్టుబడి వేలల్లో సంపాదన

యాజమాన్యం గతంలో మాట్లాలు పొగాకు పంటలు వేస్తే క్వింటానికీ 15000.రూ కోనుగోలు చేసి కొంటాం.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 26 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల పైగా పొగాకు పంట సాగు, పొగాకు పంట సాగు చేస్తే కొంటామన్ని కంపెనీలు, దిగుబడి వచ్చిన తర్వాత పట్టించుకోని యాజమాన్యాలు, అయోమయంలో రైతులు ప్రజాప్రతినిధులు, అధికారులు చూట్టూ ప్రదక్షిణలు. పూర్తి వివరాలు:- అలంపూర్ నియోజకవర్గంలో సుమారు 50వేల ఎకరాల పైగా పొగాకు అగ్రిమెంట్ గా 15000 రూ. కోనుగోలు చేస్తామని హామీలు ఇవ్వడం జరిగింది . అయితే రైతులు పత్తి, మిరప పంటలకు గిట్టుబాటు ధర లేక ఈ సంవత్సరంలో ఎక్కువగా పొగాకు సాగు చేయడం జరిగింది.రైతులు అప్పులు చేసి పొగాకు పంట దిగుబడి వచ్చింది .జనవరి నుంచి ఫిబ్రవరిలో నేలలో కోనుగోలు చేయాలసి పొగాకు ను మే నేలలో కోనుగోలు ప్రారంభించారు. పొగాకు పంటను ఇవాళ రేపు కొంటాం అని చేప్పి నేలలు గడుస్తున్న పొగాకు కోనుగోలు చేయకపోవడంతో చేసిన అప్పుఎలా తీర్చాలనో అయోమయంలో పరిస్థితి ఏర్పడింది. పొగాకు సాగుకు సుమారు 75000 వేల నుంచి 100.000 ఖర్చు వచ్చింది అని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పొగాకు మొదటి కోత జనవరిలో కోనుగోలు చేయాలి రెండు కోత మార్చి నెలలో కోనుగోలు చేయాలి కంపెనీల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఇంతవరకు కొనుగోలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 20 పొగాకు చెక్కులు తిస్తుకపోతే 2 నుంచి 5చెక్కులు మాత్రమే కోనుగోలు చేస్తున్నారు 18 నుంచి 15 పొగాకు చెక్కులు సీఆర్ చేస్తున్నారు ఇదేంటీ సార్ అని అడితే రైతులు అడుతే పొగాకు బాగాలేదు నిన్ను ఎవరు ఎవరు వెయ్యమన్నారు పొగాకు అని రైతులపై తిరగబడుతున్న ప్రాముఖ్య పొగాకు యాజమాన్యం
సార్ మీరే కాదా పొగాకు కు పర్మిషన్ ఇచ్చింది.ఇప్పుడు ఇలా మాట్లాలు తిప్పేస్తున్నారు. ఇప్పుడు కోనుగోలు కంపెనీలు కోనుగోలు చేస్తున్నారు అనుకుంటే దాదాపు ఐదు నేలల నుంచి పొగాకు ఎక్కడావి అక్కడనే పెట్టిన్నారుఈ సంవత్సరంలో ముందస్తు వర్షాలు రావడం తడిసి ముద్దాయినా పొగాకు , పలుకుబడి ఉన్న వ్యక్తులకే పొగాకు కోనుగోలు చేస్తున్న కంపెనీల యాజమాన్యం. పొగాకు తక్కువ ధరకు కోనుగోలు ఉండడంతో సీఆర్ చేస్తున్నారు .సీఆర్ చేసిన యాజమాన్యం .వివిధ జిల్లాల్లో రైతులు పొగాకు ను కోనుగోలు చేయకపోవడంతో పొగాకు కు నిప్పు పెట్టించి అటించారు. మరికొన్ని జిల్లాల్లో పొగాకు యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేశారు

Related Posts

తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న పనితీరు,అధికారుల హాజరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.భూ సమాచారం అందుబాటులో ఉండేలా…

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : లయన్స్ క్లబ్ ఆఫ్ మఖ్తల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైందని అధ్యక్షుడు డీవీ చారి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు కందూరు రాంరెడ్డి కంటి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

  • By RAHEEM
  • July 2, 2025
  • 2 views
తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ..సబ్ కలెక్టర్ కిరణ్మయి

విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

విద్యార్థిని విద్యాభ్యాసం కన్నతల్లి నుండే ప్రారంభం…

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

శంఖవరం మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎపి ఫుడ్ కమీషన్ సభ్యులు..

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

సుపరిపాలనకు…తొలి అడుగు విజయవంతం చేయండి…

ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

ఖరీఫ్ 2025 కోసం ఎస్ .బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ తొమ్మిదో పంట బీమా వారం అవగాహన కార్యక్రమం

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…

7 వ రోజు కు చేరిన సాలూరు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె…