Tag: #MananewsTelugu

పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ పాచిపెంట,జూలై1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయమని గిరిజన శాఖ మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మంగళవారం నాడు పాచిపెంట మండలం పెద్దవలస…

బీసీ ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలి

గూడూరు, మన న్యూస్ :- ఈనెల 6వ తేదీన తిరుపతిలోని ఇందిరా మైదానంలో జరిగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే-ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి మరియు అంబేద్కర్-పూలే ఫౌండేషన్…

ఘనంగా ప్రభుత్వ వైద్యులకు సన్మానం

గూడూరు ,మన న్యూస్ :- ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై01 తేదీన “జతీయ డాక్టర్ల దినోత్సవం” సందర్భంగా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు 7మంది ప్రముఖ డాక్టర్లకు సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మాన గ్రహీతలు: . డాక్టర్ D.V.…

గూడూరు లో ఘనంగా అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం

గూడూరు, మన న్యూస్:- గూడూరు కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ఆధ్వర్యంలో అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం గూడూరు సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు డాక్టర్ రోహిణి మేడం గారిని శాలువాతో సన్మానించి మర్యాదపూర్వకంగా కలిసిన కృప సేవా చారిటబుల్…

డ్రైనేజ్ సమస్య పరిష్కారం కొరకు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్కి వినతి పత్రం అందజేత

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణంలోని కుమ్మరివీధి ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని కారణంగా చాలా రోజులుగా మురికి నీరు రోడ్డు పైకి చేరి స్థానిక ప్రజలు తీవ్ర ఇబందులకు గురవుతున్నారు ఈ సమస్యను స్థానికులు జనసేన నాయకుల…

రైలు పట్టాలు దాటుతూ టిడిపి నాయకుడు బుజ్జా సుబ్బయ్య దుర్మరణం– సంతాపం తెలిపిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు, మన న్యూస్:- రైలు పట్టాలు దాటుతూ గూడూరు రెండో పట్టణ 27వ వార్డు ప్రధాన కార్యదర్శి బుజ్జ వెంకటసుబ్బయ్య దుర్మరణం చెందిన సంఘటన సోమవారం గాంధీ నగర్ సమీపంలోని రైలు పట్టాలపై చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు బొజ్జ…

బాలసదనంలో ఉచిత వైద్య శిబిరం

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రెండో పట్టణ పరిధిలోని బాలసదనంలో ఆర్ బి ఎస్ కే వైద్యులు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంగళవారం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆర్…

మొదట అగ్రిమెంట్ నేడు సీఆర్, చేతులెత్తేసి పొగాకు కంపెనీలు, లక్షల్లో పెట్టుబడి వేలల్లో సంపాదన

యాజమాన్యం గతంలో మాట్లాలు పొగాకు పంటలు వేస్తే క్వింటానికీ 15000.రూ కోనుగోలు చేసి కొంటాం. గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి మే 26 :- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాల పైగా పొగాకు పంట సాగు,…

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల…

నిజమైన విజయం యొక్క గొప్ప రహస్యం, నిజమైన ఆనందం. విద్య అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ప్రతి నెల చివరి రోజు సోమవారం జిల్లా న్యాయ సేవా అధికార ప్రధాన న్యాయమూర్తి శ్రీ బోయ శ్రీనివాసులు నారాయణ పేట టౌన్ కిడ్స్ హోమ్ మాంటిస్సోరి స్కూల్ ను అకస్మాత్తుగా పర్యటన…