వైద్య ఖర్చులకోసం ఆర్థిక సాయం
గూడూరు, మన న్యూస్ :- క్షయ వ్యాధిగ్రస్తుడు యస్దాని వైద్య ఖర్చులకోసం రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు దాతృత్వంతో 15వేల రూపాయలను ట్రస్ట్ సభ్యులు ప్రజేంద్రరెడ్డి ద్వారా బుధవారం బాధితుడికి అందజేశారు. చిల్లకూరు మండలం…