సిద్దేశ్వరస్వామి కొండకు పోటెత్తిన భక్తులు
బంగారుపాళ్యం,మనధ్యాస, డిసెంబర్ 15 చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, బెంగళూరు చెన్నై జాతీయ రహదారి, కె.జి.సత్రం వద్ద కొండపై వెలసిన శ్రీపార్వతి సమేత సిద్దేశ్వరస్వామి వారి దర్శనానికి తమిళ కార్తీకనెల ఆఖరి సోమవారం కావడంతో శివుని భక్తులు పోటెత్తారు.స్వామివారికి అభిషేకాలు,…