మహానాడులో రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు..
మన న్యూస్,తిరుపతి, మే 28:- కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతిని పురస్కరించుకొని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,…