Tag: #MananewsTelugu

మహానాడులో రక్తదానం చేసిన తెలుగు తమ్ముళ్లు..

మన న్యూస్,తిరుపతి, మే 28:- కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు లో స్వర్గీయ నందమూరి తారకరామారావు 104వ జయంతిని పురస్కరించుకొని తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రక్తదానం చేశారు. అంతకుముందు రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్,…

టీ జే ఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

మన న్యూస్, నారాయణ పేట:- ఈనెల 31వ తేదీ శనివారం హైదరాబాద్ జలవిహార్ లో జరగనున్న తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ టీజేఎఫ్ 25వ వసంతాల సంబరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను బుధవారం మహబూబ్ నగర్ ఎంపి.డికె.అరుణ,నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి,…

బడుగుల ఆత్మబంధువు యన్టీఆర్

శ్రీకాళహస్తి, Mana News :- తెలుగువారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత ప్రయాణం ఒక సామాన్య వ్యక్తిగా ప్రారంభమై, ఒక మహాశక్తిగా మారి, సినీ నటుడిగా ఉన్నప్పుడు ప్రజలు…

బీజేపీ జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్‌ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఐరాల మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్

మన న్యూస్ ఐరాల మే-27 భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న అట్లూరి శ్రీనివాస్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఐరాల మండల బీజెపి ప్రధాన కార్యదర్శి సి అశోక్.…

లేపాక్షి నోట్ బుక్ లను మార్కెట్లోకి విడుదల చేసిన జిల్లా కలెక్టర్

తిరుపతి,మేజర్ న్యూస్ :- లేపాక్షి నంది నోట్ బుక్స్ లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా మంగళవారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఈ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము వినూత్న పద్ధతిలో ఖచ్చితమైన…

బద్మాషులు’ ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు ‘బలగం వేణు’ జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!

Mana News :- మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని…

ఛలో కడప – జై భోలో మహానాడు బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, Mana News – తెలుగు జాతిలో నిద్రాణమైన శక్తిని పునరుత్తేజం చేయడానికి నాడు అన్న యన్టీఆర్‌ చూపిన మహోన్నతమైన బాటను, మాటను తుచ తప్పకుండా పాటించడానికి ‘ఛలో కడప – జై భోలో మహానాడు’ అని నినదిస్తూ వైయస్సార్ కడప…

చేపలు విక్రయించే తూనికల్లో తేడాలు,కేజీకి 200 గ్రాములు తేడా,6 వేలు ఫైన్ – సేనిటరీ ఇన్స్పెక్టర్ ఎల్. బాలకృష్ణ

మన న్యూస్ సాలూరు మే 27:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో చేపలు బజారులో కేజీకి 250 గ్రాములు తేడా ఉన్నందున 6 వేల రూపాయలు ఫైన్ విధించిన సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ. పెద్ద మార్కెట్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం…

మహానాడులో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పుష్పావతి యాదవ్

మన న్యూస్, తిరుపతి ఏప్రిల్ 27:– కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ తో పాటు ఆమె అనుచరులు మంగళవారం భారీగా కడప కొత్తరలి వెళ్లారు.…

మహానాడులో బిఎంఆర్ ట్రావెల్స్ అధినేత బొడుగు మునిరాజా యాదవ్

మన న్యూస్,తిరుపతి మే 27 :- కడపలో మూడు రోజులపాటు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తిరుపతికి చెందిన బి.ఎం.ఆర్ ట్రావెల్స్ అధినేత, ఏర్పేడు మండల టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గొడుగు మునిరాజా యాదవ్ మొదటిరోజు మంగళవారం…