టీడీపీకి పెరిగిన కురుబ బలం
కళ్యాణదుర్గంలో దొణస్వామికి ఘన సన్మానం కళ్యాణదుర్గం, మనధ్యాస: నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకూ మరింత బలపడుతోందని కళ్యాణదుర్గం టీడీపీ కురుబ సంఘం నాయకులు పేర్కొన్నారు. మంచి రాజకీయ పలుకుబడి కలిగిన కురుబ నేత దొణస్వామి, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సమక్షంలో టీడీపీ…