చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పరిపాలన…టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, జూన్ 04 :– ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంతో శరవేగంగా ముందుకు దూసుకెళ్తోందని టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ పి భువన్ కుమార్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.…

20 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ పట్టివేత, కేసు నమోదు: నర్వ ఎస్ఐ కుర్మయ్య.

నర్వ , Mana News :- తేదీ 03/06/2025 రోజు రాత్రి సమయంలో నర్వ పోలీస్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు పెద్దకడుమూరు గ్రామంలో ఎరుకలి నరసింహ ఇంట్లో తనిఖీ చేయగా ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే రేషన్ బియ్యం లబ్ధిదారుల…

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలి , నకిలీ విత్తనాల దందాను అరికట్టాలి – సామాజిక కార్యకర్త కర్నె రవి

పినపాక, మన న్యూస్ :- మణుగూరు : తొలకరి ముందు గానే ప్రారంభమైనందున రైతులకు నాణ్య‌మైన‌ విత్తనాలు,ఎరువుల‌ ను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు మార్కెట్‌లో నకిలీ విత్తనాలను అరికట్టాలని ,సామాజిక కార్యకర్త న్యాయవాది కర్నె రవి అధికారులకు విజ్ఞప్తి చేశారు.…

గంగమ్మ జాతర్లలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ తవణంపల్లె జూన్-4 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె‌ మండలం,‌ కాణిపాకంపట్నం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గోన్నారు. గంగ‌ జాతర సందర్బంగా కాణిపాకంపట్నంకు విచ్చేసిన *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* తవణంపల్లె మండల…

సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 04 :- జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల, కేటీ దొడ్డి మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్న వారికి సీఎం…

కాన్ కుర్తి గ్రామంలో కార్డెన్ సెర్చ్.

మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని దామరగిద్ద మండలం కానుకూర్తి గ్రామంలో నేరాల నిర్మూలనకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకై గార్డెన్ సెర్చ్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని నారాయణ పేట సీఐ శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా…

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలి-కృష్ణ ఎస్సై నవీద్

మన న్యూస్, నారాయణ పేట:– నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే రైతులకు విక్రయించాలని నకిలీలు అంటగడితే కేసులు నమోదు చేస్తామని కృష్ణ ఎస్సై ఎస్ ఎం నవీద్ తిపారు.కృష్ణ మండల కేంద్రంలోని విత్తనాలు & ఎరువుల దుకాణాలలో అకస్మిక తనిఖీలు చేపట్టారు.…

అట్టహాసంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సంబరాలు.. వేలాది మందితో కలిసి బంగారుపాళ్యంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం, ‌బంగారుపాళ్యం మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బంగారుపాళ్యంకు చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు…

ప్రజలు సైబర్ నేరాల నుండి, దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – షి టీమ్ పోలీసులు

మన న్యూస్, నారాయణ పేట :- జిల్లా పరిధిలోని మక్తల్ బస్టాండ్ వద్ద షి టీమ్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలు, బస్సులలో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సీసీ కెమెరాల…

ఏనుగుల‌ దాడిలో‌ మృతి చెందిన గణపతి యాదవ్ కు ఎమ్మెల్యే ‌మురళీమోహన్ నివాళి..

గణపతి ‌యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే. రాష్ట్ర ప్రభుత్వం తరపున భాధిత కుటుంబానికి ఆర్ధిక‌సాయం అందజేత.. మన న్యూస్ ఐరాల జూన్-4:- పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, నాగంవాండ్లపల్లి గ్రామంలో ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు గణపతి యాదవ్​ మృతిదేహానికి…

You Missed Mana News updates

అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.
రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.
ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు