Tag: #mananews

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రల వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించిన, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ .

మన ధ్యాస నారాయణ పేట జిల్లా:- ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా పాటించాలి.-నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు. జిల్లాలోని నారాయణపేట, మక్తల్, కోస్గి మద్దూర్ మున్సిపాలిటీలలో నామినేషన్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.…

ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి, నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్.

మన ధ్యాస,నారాయణపేట జిల్లా :- మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన, డీఎస్పీ నల్లపు లింగయ్య.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం డీఎస్పీ నల్లపు లింగయ్య మద్దూరు లో 16 వార్డులకు, కోస్గి లో 16 వార్డులకు సంబంధించిన మున్సిపల్ నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ…

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో బందోబస్తు పరిశీలించిన. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- .నామినేషన్ కేంద్రాల వద్ద 164 BNSS (144 Crpc) సెక్షన్ అమల్లో ఉంది. .మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజల సహకరించాలి. .ముందస్తు ర్యాలీల, మైక్ పర్మిషన్లు తీసుకోవాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట…

క్రీడా విద్యార్థులకు స్పోర్ట్స్ షూలా పంపిణీ. హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- జిల్లా పరిధిలోని మక్తల్ మండలం కర్ని గ్రామంలోనీ ఉన్నత పాఠశాలలో క్రీడా విద్యార్థులకు 25 వేల రూపాయల స్పోర్ట్స్ షూ ల పంపిణీ కార్యక్రమాన్ని హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ రెడ్డి నిర్వహించారు. నారాయణ…

విజ్ఞాన్ స్కూల్ నందు ముందస్తు సంక్రాంతి సంబరాలు.

బంగారుపాళ్యం,మనధ్యాస, జనవరి 9 రిపోర్టర్:కమల్ రెడ్డి బంగారుపాళ్యం మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్ది,పూలతో అలంకరించారు.విద్యార్థులు ఉపాధ్యాయులు పొంగల్లు నిర్వహించి భోగిమంటలు వేశారు.చిన్నారులు హరిదాసు…

పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యయన సామగ్రి ఆవిష్కరణ

‎చిత్తూరు, మన ధ్యాస జనవరి-5 జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన సామగ్రిని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్, పూర్వ ఉప జిల్లా…

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన ధ్యాస, మక్తల్ :- లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో ప్రోగ్రాం చైర్మన్ అనుగొండ శ్రీనివాసులు, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యాంజనేయులు తెలిపారు. ఇందులో…

ఎగువ మారేడు పల్లిలో మహాదేవేశ్వర స్వామి పౌర్ణమి పూజోత్సవం ఘనంగా నిర్వహణ

తవణంపల్లి, మన ధ్యాస జనవరి-03 మండలం లోని ఎగువ మారేడు పల్లి గ్రామంలో వెలసి ఉన్న మహాదేవేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పూజోత్సవం భక్తుల భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మృత్యుంజయ మహామంత్ర ఘోషతో పాటు “ఓం…

ఘనంగా మండల విద్యాశాఖ అధికారి పదవీవిరమణ కార్యక్రమం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-28 యాదమరి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఒ)గా సమర్థవంతంగా సేవలందించిన రుక్మిణమ్మ నేడు పదవీవిరమణ చేయగా, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఈ.ఒ–2 ప్రసాద్…