Month: February 2026

కలిగిరి మండల ఏపీ టీ ఎఫ్-257 శాఖ ఘనంగా నిర్వహించిన 10వ తరగతి మెగా టాలెంట్ టెస్ట్..

కలిగిరి, మన న్యూస్, ఫిబ్రవరి 08,(నాగరాజు కె ). ఏపీ టీ ఎఫ్ -257 కలిగిరి మండల శాఖ నిర్వహించిన మెగా టాలెంట్ టెస్ట్ లో కలిగిరి మండలం పలువురు ఉపాధ్యాయులుకు అవార్డులు, అందుకున్న బహుమతులు వారి వివరాలు 1)బి. అనన్య,…

నేటి సమాజానికి బౌద్ధం అవసరం.బుద్ధుడు నిజమైన సామ్యవాది పలువురు వక్తలు వెల్లడి.

చిత్తూరు ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరులోని స్థానిక విజయం విద్యాసంస్థ నందు, చిత్తూరు బౌద్ధ దమ్మ సంఘం, ఆధ్వర్యంలో బౌద్ధం నేటి అవసరం… పై ఉపన్యాస కార్యక్రమం జరిగింది. చిత్తూరు స్థానిక విజయం విద్యా సంస్థ నందు బౌద్ధ దమ్మ…

తవనంపల్లి వైపు ఏనుగుల కదలికలు.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక!

తవణంపల్లి ఫిబ్రవరి 8 మన ద్యాస చిత్తూరు జిల్లా సంతపేట చెరువు పరిసర ప్రాంతాల్లో జంట ఏనుగులు సంచరిస్తున్నాయని సమాచారం అందినట్లు తవణంపల్లి ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు. ఈ ఏనుగులు తవణంపల్లి మండలం వైపు కదులుతున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు.…

విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలి..సర్పంచ్ కుమ్మరి శేఖర్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విద్యార్థులకు నాణ్యత మైన భోజనం అందించాలని సర్పంచ్ కుమ్మరి శేఖర్ అన్నారు. పిట్లం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సర్పంచ్ ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న వసతులను ఆయన అడిగి తెలుసుకున్నారు.పాఠశాల…

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జడ్డింగ్ అన్నవరం వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు మరియు తారు రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా పని పూర్తి చేయాలని ప్రత్తిపాడు నియోజవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సంబంధిత అధికారులను…

దుత్తలూరు,కావలి, మన న్యూస్, పిబ్రవరి 08,(నాగరాజు కె ). కొత్తసత్రం సముద్ర తీరంలో శ్రీ వెంగమాంబ తల్లి సముద్ర స్నానం (జలది స్నానం) కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు తల్లి విగ్రహానికి సముద్ర జలాలతో అభిషేకం చేశారు.…

ఘనంగా రజకుల బల్లల పండుగ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారు.ముఖ్యంగా ప్రాచీన…

కోటి 17 లక్షలతో నిర్మించునున్న డ్రైనేజీకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా శంకుస్థాపన..

వింజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్.. వింజమూరు ఫిబ్రవరి 8, (మన న్యూస్ ప్రతినిధి).నాగరాజు కె. వింజమూరు పట్టణంలో నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు కోటి 17 లక్షల రూపాయలతో సుమారు కిలోమీటర్ పొడవున ఆరు…

అంగన్ వాడలో పిల్లలతో కలిసి భోజనం చేసిన ఎంపిడివో శివ కృష్ణ

మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): అంగన్ వాడి,పాఠశాలల్లో చిన్నారులకు నాణ్యమై న పౌష్టిక ఆహారం వడ్డించాలని ఎంపీడీవో శివ కృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి అంగన్ వాడి కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.అనంతరంచిన్నారులతోపాటు విద్యార్థులకు వడ్డిస్తున్న…

కార్తీక సంతోష్ లను భారీ మెజార్టీతో గెలిపించండి అభివృద్ధి చేసుకుందాం.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,3 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దర్బల్ కార్తీక సంతోష్…