Month: January 2026

గణతంత్ర దినోత్సవ సందర్భంగా జండా వందన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దకొండూరు సర్పంచ్ మొక్కా సుజాత..

కలిగిరి, జనవరి 26,మన న్యూస్, (నాగరాజు కె). కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ సచివాలయం లో మరియు స్కూల్ నందు సర్పంచ్ మొక్కా సుజాత ఆదర్వం లో గణతంత్ర దినోత్సవ సందర్బంగా జాతీయ జండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు,అనంతరం…

తవణంపల్లిలో ఘనంగా ఓటర్ల దినోత్సవం.

తవణంపల్లి జనవరి 25 మన ద్యాస తవణంపల్లి మండలంలోని ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం ఎమ్మార్వో మాధవరాజు, ఎంపీడీవో హరికృష్ణ రెడ్డి, ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తవణంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వీఆర్వోలు పంచాయతీ…

విద్యుత్ ఘాతానికి ఇద్దరు వ్యక్తులు మృతి,తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో విషాద ఘటన,,,కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయలు అందజేత..!* వరికుంటపాడు,జనవరి 25,మన ధ్యాస(నాగరాజు కె). వరికుంటపాడు మండలం, తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ పరిధిలోని బోణిగాలరావు పాడు గ్రామంలో జరిగిన విషాదకర…

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు,తెలిపిన ఎమ్మెల్యే కాకర్ల.

ఉదయగిరి, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ). బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది. ఈ స్వాతంత్ర్య సంబరం ఎందరో మహనీయుల త్యాగ ఫలితం. మనకోసం ప్రాణాలర్పించిన మహానుభావుల ఆత్మలకు శాంతి కలగాలి.స్వాతంత్ర్య…

వింజమూరులో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ.విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

నేతాజీ ఆశయాలు యువతకు స్ఫూర్తి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..! వింజమూరు, జనవరి 25,మన ధ్యాస న్యూస్.(నాగరాజు కె). వింజమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణంలో నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్…

వరికుంటపాడులో ఘోరం విద్యుత్ ఘాతానికి బలైన ఇద్దరు యువకులు…పూర్తిగా దగ్ధమైన ద్విచక్ర వాహనం…

వరికుంటపాడు, జనవరి 25,మన ధ్యాస న్యూస్.(నాగరాజు కె). నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బోణిగాలరావుపాడు పరిధిలో కంది చేను చుట్టూ అక్రమంగా విద్యుత్ ప్రవాహం ఏర్పాటు చేయడంతో ఇద్దరు యువకులు విద్యుత్‌ఘాతానికి బలయ్యారు.పొలం…

రథసప్తమి సందర్భంగా నర్రవాడలో భక్తుల సందడి.

దుత్తలూరు, నర్రవాడ జనవరి 25, మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ) ఆదివారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్రవాడ గ్రామంలో వెలసిన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు . *తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు…

ఏపీ లో మహిళలకు నెలకు రూ 1500 – ముహూర్తం ఫిక్స్, కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె). ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారు చేసింది. ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు…

నెల్లూరు పట్టణంలో గ్రీన్ హోమ్ ‘సెంట్రల్ వరల్డ్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు..

నెల్లూరు, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె) నెల్లూరు పట్టణంలోని ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ సంస్థ గ్రీన్ హోమ్, ఆధ్వర్యంలో నిర్మించిన ‘సెంట్రల్ వరల్డ్’ వెంచర్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే…

ఆటో లో పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దు,జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా..

పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో డ్రైవర్‌కు కౌన్సెలింగ్‌ ఇచ్చిన.. జలదంకి, జనవరి 25,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె ). ఆటోల లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని జలదంకి ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా తెలిపారు. ఆదివారం నేషనల్ హైవే…