Month: December 2025

1200 మందికి శిక్షణ ఇచ్చేలా పోర్టులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్……… సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన ధ్యాస, ముత్తుకూరు, డిసెంబర్ 23 :నెల్లూరు జిల్లా,ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.కృష్ణపట్నం, ముత్తుకూరు పంచాయతీలకు సోమిరెడ్డి సమక్షంలో నాలుగు వాహనాలను అప్పగించిన పోర్టు సీఈఓ జగదీష్ పటేల్,…

ప్రతి గిరిజన బిడ్డ చదవాలి… జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

*క్షేత్రస్థాయిలో ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అంగన్ వాడీ సిబ్బందిదే మన ధ్యాస, పొదలకూరు,డిసెంబర్ 23 : నెల్లూరు జిల్లా,పొదలకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం అంగన్ వాడీ సిబ్బందికి సెల్ ఫోన్లు అందచేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి…

విదేశీ విద్యా దీవెన స్కాలర్ షిప్పులు మంజూరు చేయాలి………ప్రజా సత్తా జాతీయ అధ్యక్షుడు పులగర శోభన్ బాబు

మన ధ్యాస, నెల్లూరు, డిసెంబర్ 23 : నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ప్రజా సత్తా ఆధ్వర్యంలో విదేశీ విద్యా దీవెన లో డాక్టర్ కోర్స్ ఎంపికైన విదేశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు తల్లితండ్రులతో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించినారు.ఈ…

పుట్టగొడుగుల్లా పెరుగుతున్న వాటర్ ప్లాంట్లు.. పట్టించుకొని అధికారులు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఈ కాలం లో నీళ్లు అంటేనే పెద్ద వ్యాపారం అయిపోయింది.ఎక్కువమంది ప్రజలు మినరల్ వాటర్కు ఆకర్షితులు అవ్వడంతో మినరల్ వాటరకు భారీగా డిమాండ్ పెరిగింది.మినరల్ వాటర్ తాగే మనిషుల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రతి వీధిలో పుట్టగొడుగుల…

కొమరాడలో ‘పేసా’ చట్టంపై విసృత అవగాహన.. గిరిజన హక్కుల పరిరక్షణే లక్ష్యం.

కొమరాడ /మనధ్యాస /డిసెంబర్22గిరిజన ప్రాంతాల్లో స్వయం పరిపాలన, హక్కుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేసా చట్టంపై కొమరాడ మండల కేంద్రంలో సోమవారం ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మండలంలోని 20 గిరిజన గ్రామాల పరిధిలోని పేసా…

పూతలపట్టు నియోజకవర్గం. బంగారుపాళ్యం మండలంలో ఆగని ఏనుగుల దాడులు.

ఆదివారం,సోమవారం కూడా పంట పొలాల పై దాడులు.అధిక మొత్తంలో పంట పొలాల ధ్వంసం బంగారుపాళ్యం డిసెంబర్ 22 మన ద్యాస బంగారుపాళ్యం మండల పరిధిలోని ఎద్దులవారిపల్లి, మడుపోలూరు, కాటప్పగారిపల్లి గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలపై ఏనుగులు వరుసగా ఆదివారం రాత్రి,సోమవారం…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహణ

యాదమరి, మన ధ్యాస డిసెంబర్ 21: 2013–14 విద్యాసంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన డి.కె చెరువు హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం యాదమరిలో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆనాటి ప్రధానోపాధ్యాయులు ఎ.యం. బాలాజీతో పాటు గణిత…

జాతీయ గణిత దినోత్సవం ప్రతి విద్యార్థి శ్రీనివాస్ రామానుజన్ అంతటి గొప్పవారు కావాలి..డా. డి సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరంలో గణిత శాస్త్ర విభాగ ఇన్చార్జ్ కే‌ సురేశ్ ఆద్వర్యంలో జాతీయ గణిత దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. డి సునీత ముందుగా రామానుజన్…

ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం

బంగారుపాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ కుమారుడు వైయస్సార్సీపీ పార్టీ యువ నాయకుడు మంజునాథ్ ఆధ్వర్యంలో పలమనేరు కు చెందిన అక్షర మానస వికలాంగులకు, అన్నదాన కార్యక్రమాన్ని ఏపీ మాజీ సీఎం వైయస్…

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదగా అంగన్వాడి కార్యకర్తలకు 5జీ సెల్ ఫోన్లు పంపిణీ..

అంగన్వాడి శాశ్విత భవనాలకు కృషి చేస్తా,ప్రభుత్వ కార్యక్రమాలకు వారధిగా నిలవండి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అంగన్వాడీ కార్యకర్తలకు దిశా నిర్దేశం వింజమూరు, మన ధ్యాస, డిసెంబర్ 22,(నాగరాజు కె). అంగనవాడి కార్యకర్తలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5జీ…