Month: December 2025

ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్న కార్యకర్తలు..

ప్రతి కార్యకర్త తెలుగుదేశం శ్రామికుడే.. కష్టపడిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో తగిన గుర్తింపు..మై టిడిపి యాప్ ఆధారంగా “సుపరిపాలనలో తొలిఅడుగు” డోర్ టు డోర్ కార్యక్రమం విజయవంతం చేసిన వారికి గుర్తింపు..ప్రశంసాపత్రం అందచేత. వింజమూరు, మన న్యూస్ డిసెంబర్ 29,( నాగరాజు…

ఘనంగా గంగి రమేష్ సర్పంచ్ గా ప్రమాణస్వీకారం.

.మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ లో గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ గెలుపొందడంతో సోమవారం డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గంగి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం…

అక్రమ మట్టి తరలింపు ఆపాలంటూ కొత్తపల్లి గ్రామస్తుల ఆవేదన

పెనుకొండ, మనధ్యాస: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రాత్రింబవళ్లు అక్రమంగా మట్టి తరలిస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ…

మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని

బ్రహ్మసముద్రం, మనధ్యాస: బ్రహ్మసముద్రం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, నాగిరెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు కురుబ గంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీవ్ర…

బ్రహ్మసముద్రం మాజీ జడ్పీటీసీ కురుబ గంగమ్మ కన్నుమూత

బ్రహ్మసముద్రం,మనధ్యాస: మండలం లోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కురుబ గంగమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతితో మండలంలో టీడీపీ శ్రేణులు,…

గాంధేయ వాది, కరుప్ప స్వామి, ప్రోగ్రాంకు కు ముఖ్య అతిధిగా పద్మనాభనాయుడు

చిత్తూరు డిసెంబర్ 28 మన ద్యాస చిత్తూరు జిల్లాబంకిం చంద్ర చాటోపాధ్యాయ రచించిన 150 సంవత్సరాలు, పూర్తి అయినసందర్భంగా,వందేమాతరం. గీతం చెన్నైలోని తక్కర్ బాబా గారు 1962 లో స్థాపించిన ఐటీఐ కాలేజీలో,600 వందల కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన, గాంధేయ వాది,…

పండగ వేళ ప్రయాణికులకు ఊరట పార్వతీపురం రాయగడ రహదారికి మహర్దశ.కొమరాడ మండలం తెలుగుదేశం రైతు అధ్యక్షులు బత్తిలి శీను

.జియ్యమ్మవలస/ కొమరాడ /మనధ్యాస/డిసెంబర్ 28 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో భాగంగా…

విద్యార్దులు క్రమ శిక్షణతో చదవాలి యుసిమాస్ 8వ వార్షికోత్సవంలో రవి ప్రకాష్ – ఐపిఎస్

మన ద్యాస ప్రతిని ధి, సాలూరు :- విద్యార్దులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని, క్రమ శిక్షణతో చదువుకోవాలని, ఇష్టపడి చదివితే ఏదీ కష్టం కాదని ఏసీబీ రిటైర్డు జాయింట్ డైరెక్టర్ ఉప్పాడ రవి ప్రకాష్-ఐపిఎస్ అన్నారు. ఆదివారం ఉదయం పట్టణ…

లింగంపర్తిలో ఇండోర్ స్టేడియం ప్రారంభించిన ఎమ్మెల్యే

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో అధునాతన సౌకర్యాలతో ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి వచ్చింది.ఆదివారం ప్రత్తిపాడు నియోజవర్గం వరుపుల సత్యప్రభ ఇండోర్‌ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ క్రీడలు వల్లన మానసి కోల్లాసానికి దోహదం చేస్తాయని…

ఘనంగా మండల విద్యాశాఖ అధికారి పదవీవిరమణ కార్యక్రమం

యాదమరి, మన ధ్యాస డిసెంబరు-28 యాదమరి మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా మండల విద్యాశాఖ అధికారి (ఎం.ఈ.ఒ)గా సమర్థవంతంగా సేవలందించిన రుక్మిణమ్మ నేడు పదవీవిరమణ చేయగా, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం.ఈ.ఒ–2 ప్రసాద్…