Month: October 2025

ఛలో ఉదయగిరి -. భారీ ఆటో ర్యాలీ”ఆటో డ్రైవర్ సేవలో – కార్యక్రమం…

ఉదయగిరి,అక్టోబర్ 03 (మన ధ్యాస న్యూస్):/// ఉదయగిరి నియోజకవర్గం స్థానిక ఉదయగిరి మండలం లో తేది.04-10-2025, శనివారం ఉదయం,,, 09:30 గంటలకు ఉదయగిరి నగర హైవే పై గండిపాలెం క్రాస్ రోడ్ కూడలి వద్ద నుండి టీటీడీ కల్యాణ మండపం వరకు…

ఛలో ఉదయగిరి -. భారీ ఆటో ర్యాలీ”ఆటో డ్రైవర్ సేవలో – కార్యక్రమం…

ఉదయగిరి, అక్టోబర్ 03 :(మన ధ్యాస న్యూస్ ):/// ఉదయగిరి నియోజకవర్గం స్థానిక ఉదయగిరి మండలం లోని తేది.04-10-2025, శనివారం09:30 గంటలకు ఉదయగిరి నగర హైవే పై గండిపాలెం క్రాస్ రోడ్ కూడలి వద్ద నుండి టీటీడీ కల్యాణ మండపం వరకు…

యర్రవరం గ్రామములో సూపర్ జియస్టీ,సూపర్ సేవింగ్ పచారం చేపట్టిన కూటమి నేతలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: యన్ డి ఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక భరోసా దిశగా జి యస్ టీ సంస్కరణలు చేపట్టిందని యర్రవరం కూటమి నాయకులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు నాయకులు బస్సా ప్రసాద్,మైరాల…

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ సేవా పఖ్వాడా కార్యక్రమాలు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ శ్రేణులు కంటి, దంత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలు సేవా కార్యక్రమాల ద్వారా మోదీ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. ప్రజాసేవకుడిగా మోదీకి ఉన్న…

అక్టోబర్ 15 న బంగారుపాళ్యంలో మామిడి గర్జన సభ ఆఖిల పక్ష పార్టీల తోడ్పాటుతో నిర్వహణ

బంగారుపాళ్యం, మనధ్యాస, అక్టోబర్ 3 గత మూడు నెలలుగా మామిడి రైతుల సమస్య పరిష్కారంలో జరుగుతున్న విపరీత జాప్యాన్ని అరికట్టాలని, సత్వరం బిల్లులు చెల్లించాలని కోరుతూ ఈనెల 15న బంగారుపాళ్యంలో మామిడి రైతు గర్జన సభ నిర్వహిస్తున్నట్లు మామిడి రైతుల సంక్షేమ…

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలి….ఎం మహేష్ స్వేరో,జనసేన పార్టీ,

ఐరాల అక్టోబర్ 03 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు జిల్లా,గంగాధరనెల్లూరు నియోజకవర్గం,వెదురుకుప్పం మండలం,దేవలంపేట ప్రధాన కూడలి వద్ద ఉన్న ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు,ఇది చాలా దుర్మార్గమైన…

వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతి వేడుకలు..తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ మ్యాదరి రామలింగం

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని చౌరస్తా వద్ద గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ఓబీసీ కన్వీనర్ మ్యాదరి రామలింగం పూలమాల వేసి నివాళులర్పించారు.మహాత్మా గాంధీ…

సింగరాయకొండ గ్రామపంచాయతీ నందు గాంధీ జయంతి వేడుకలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాటిపర్తి వనజ, కార్యదర్శి జగదీష్ బాబు, సచివాలయం సిబ్బంది మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.సర్పంచ్…

సింగరాయకొండలో జనసేన నాయకుల నుంచి గాంధీ జయంతి నివాళులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ,జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మండల జనసేన అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవాభివందనాలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్…

సింగరాయకొండలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నివాళులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ,జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నిన్న ఉదయం సింగరాయకొండ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మానవత మండల శాఖ అధ్యక్షులు సిహెచ్ . సుధాకర్…