జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు ఇంటింటికి చేర్చాలి ………..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
మన ధ్యాస,కొడవలూరు , అక్టోబర్ 9: నార్త్ రాజుపాలెంలో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి:పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజారంజక…