Month: October 2025

జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు ఇంటింటికి చేర్చాలి ………..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస,కొడవలూరు , అక్టోబర్ 9: నార్త్ రాజుపాలెంలో జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి:పేద మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజారంజక…

జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు ఇంటింటికి చేర్చాలి ………..కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన ధ్యాస ,కొడవలూరు, అక్టోబర్ 9: *నార్త్ రాజుపాళెంలో జి ఎస్ టి 2.0 ప్రయోజనాలపై ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. పేద, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో…

వీరాంజనేయ స్వామి హుండీ ఆదాయం రూ.17.35 లక్షలు

తవణంపల్లి అక్టోబర్ 9 మన ద్యాస తవణంపల్లి మండలంలోని అరగొండ లోని అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హుండీ కానుకలను గురువారం లెక్కించగా 122 రోజులకు రూ.17, 35,350 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో మునిశేఖర్ తెలిపారు. నగదు తో…

జిల్లా సైన్స్ ఎక్స్ పో లో ప్రతిభ చాటిన విద్యార్థులకు గీతం యాజమాన్యం అభినందన

*బట్టీ చదువులు కాదు పరిశోధనాత్మక విద్య అవసరం.**గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు.* మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-బట్టీ చదువులు కాకుండా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను శాస్త్ర వేత్తలుగా తీర్చి దిద్దేందుకు పాఠశాల…

జిల్లా స్థాయి డ్రాయింగ్ పోటీలలో స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థుల విజయకేతం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా స్థాయిలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC–SHAR), ISRO ఆధ్వర్యంలో World Space Week సందర్భంగా అక్టోబర్ 8న నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు…

సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం, క్రైస్తవుల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని శంఖవరం మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దడాల యాకోబు కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం…

కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి తోడ్పడుతుంది…

శంఖవరం/ మనధ్యాస ప్రతినిధి (అపురూప్) :కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి తోడ్పడుతుందని, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే వరపుల సత్య ప్రభ రాజా ముందంజలో ఉన్నారనిప్రత్తిపాడు నియోజకవర్గం టిడిపి సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల…

రేపటి నుంచి ఏపీలో ఎన్టీఆర్ వైద్యసేవలు నిలిపివేత..!!

అమరావతి :అక్టోబర్ 09 :(మన ధ్యాస న్యూస్ ):/// ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 10వ తేదీ నుంచి బంద్ కానున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులకు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి బకాయిలు చెల్లించక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ…

సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిక..సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )పిట్లం మండల కేంద్రంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి స్వగృహంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఆకర్షితులైన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా అడ్వకేట్ రాంరెడ్డి నూతనంగా…

నవ వధువుకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వేల రూపాయలు పెళ్లి కానుక అందజేత..!

ఉదయగిరి అక్టోబర్ 9 :(మన ధ్యాస న్యూస్ ):/// ఉదయగిరి మండలం, వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దుగ్గినబోయిన శ్రీనివాసులు – శ్రీమతి సుబ్బమ్మ గారి కుమార్తె శిరీష వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల…