Month: August 2025

చవితి ఉత్సవాలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగూడూరు డిఎస్పీ గీత కుమారి

గూడూరు, మన న్యూస్ :- గణేష్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ట మరియు నిమజ్జనం కొరకు పోలీస్ వారి అనుమతులు తప్పనిసరి గా ఉండాలని, వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం మరియు మండపాలు ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా…

మెగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

గూడూరు, మన న్యూస్ :- పెళ్లకూరు చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రలయ వారి పర్యవేక్షణలో రాపూరులోని షాదీ మంజలీ ఆవరణలో…

ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన ఉప్పల కుటుంబ సభ్యులు

ఎల్ బి నగర్. మన న్యూస్ :- ఎల్ బి నగర్ నియోజకవర్గం లోని హయత్ నగర్ లోని సాయి శ్రీనివాస బాటిల్స్ కంపెనీలో రేణుక ఎల్లమ్మ తల్లి కి కుటుంబ సభ్యులతో కలిసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న టి…

ఘనంగా ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవం

ఎల్ బి నగర్. మన న్యూస్ :- హిమాయత్‌నగర్: అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్ఎఫ్) 90వ వార్షికోత్సవ వేడుకలు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్ ఎదుట మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు సయ్యద్ వల్లీలా…

ఆంధ్రప్రదేశ్లో 2024 లో జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్లకు, కౌంటింగ్ ఓట్లకు తేడా 12.5% ఉంటే అడిగే దమ్ము, ధైర్యం జగనకు లేదు………. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు, ఆగస్టు 12 :దేశంలో ఉండే కూటమిలు రెండు ఒకటి ఇండియా కూటమి, రెండు ఎన్డీఏ కూటమి. జగన్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నాడా? ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడా? ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు అని…

అధ్యాపకుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలు పరిస్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా నిరసనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఏలేశ్వరం నందు అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.కొంత కాలంగా ఉన్నత…

కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల,జూనియర్ కళాశాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన పాఠశాల ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటారు,తరగతి…

అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేద్దాంమేకపాటి మాల్యాద్రి నాయుడు బిజెపి కిసాన్ మోర్చానెల్లూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షులు..!!!

దుత్తలూరు మన న్యూస్ ప్రతినిధి: అన్నదాత సుఖీభవ కార్యక్రమం బుధవారం13-8-2025 ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమం ..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా,ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ కదిరి వెంకట రంగారావు ,జనసేన ఇన్చార్జి.కొట్టే వెంకటేశ్వర్లు…

ఫ్రెష్ బస్సు వారు తన ఎలక్ట్రికల్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం __విజయవాడ__ గుంటూరు రూట్లలో సేవలను ప్రవేశపెట్టింది.

ఫ్రెష్ బస్ వారు ఎలక్ట్రిక్ బస్సులలో స్లీపర్ సదుపాయాన్ని విశాఖపట్నం-విజయవాడ & గుంటూరు రూట్ లో సేవలను ప్రవేశపెట్టింది.మన న్యూస్ ,గుంటూరు, ఆగస్టు 12: 2025 ,జూన్ లో ఫ్రెష్ బస్ వారు విశాఖపట్నం -విజయవాడ-గుంటూరు మధ్యన సీటింగ్ సౌకర్యంతో ఎలక్ట్రిక్…

సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై అవగాహన

వజ్రకరూరు, మన న్యూస్: అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, వజ్రకరూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం పాఠశాలల్లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ‘సురక్ష’ LED డిస్‌ప్లే బొలేరో వాహనం ద్వారా పాఠశాలలకు చేరుకున్న…